Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీడబ్ల్యూ‌ఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో మెరిసిన అమలాపురం కుర్రాడు

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2022 (11:03 IST)
satwik
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూ‌ఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో సెమీ ఫైనల్‌కి చేరుకున్నాడు అమలాపురం కుర్రాడు.. భారత డబుల్స్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్. మహారాష్ట్రకి చెందిన తన సహచరుడు చిరాగ్ షెట్టితో కలిసి అమలాపురం కుర్రాడు కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ టోర్నీ చరిత్రలో పతకం అందుకోబోతున్న భారత మెన్స్ డబుల్స్ తొలి జోడీగా సాత్విక్- చిరాగ్ శెట్టి జంట రికార్డు కెక్కనుంది. 
 
ఓవరాల్ గా ఈ మెగా టోర్నీ డబుల్స్ విభాగంలో భారత్‌కు ఇది రెండో పతకం కానుంది. 2011లో గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప జోడీ మహిళల డబుల్స్‌లో కాంస్య పతకం సాధించింది.
 
టోక్యో వేదికగా జరుగుతున్న తాజా టోర్నీలో భారత్ నుంచి సాత్విక్- చిరాగ్ జంట మాత్రమే మిగిలింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఈ జంట 24-22, 15-21, 21-14తో జపాన్‌కు చెందిన టకుర హొకి- యుగో కొబయాషి జంటపై మూడు గేమ్స్‌పై పోరాడి అద్భుత విజయం సాధించింది. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments