Webdunia - Bharat's app for daily news and videos

Install App

122 కేజీల బైక్‌ను భుజంపై వేసుకుని 110 మీటర్ల పరుగు

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (15:17 IST)
122 కేజీల బైక్‌ను భుజంపై వేసుకుని 100 మీటర్ల పరుగును 30 సెకన్లలో పూర్తి చేశాడు. త్రిపుర రాజధాని అగర్తలాలో, డిసెంబర్ 31న బైక్-బేరింగ్ పోటీ జరిగింది. ఈ పోటీలో 21 వివిధ దేశాలు పాల్గొన్నాయి. 
 
ఈ నేపథ్యంలో తాజాగా బీహార్-స్థానికుడైన ధర్మేంద్ర కుమార్ 122 కేజీల బైక్‌ను భుజంపై వేసుకుని 100 మీటర్ల పరుగును 30 సెకన్లలో పూర్తి చేశాడు. 
 
ఈ రేసులో గెలుపొందడంతో పాటు, ధర్మేంద్ర వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. తాను నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాలని ఆకాంక్షించారు.  

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments