Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకృష్ణాష్టమి... జీవితకాల గరిష్ఠ స్థాయికి సూచీలు

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (10:52 IST)
భారత స్టాక్ మార్కెట్లు శ్రీకృష్ణాష్టమి రోజున పుంజుకున్నాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీంతో మదుపరుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంది. ఉదయం 9:36 గంటల సమయంలో సెన్సెక్స్‌ 381 పాయింట్లు లాభపడి 56,505 వద్ద.. నిఫ్టీ 117 పాయింట్ల లాభంతో 16,823 వద్ద కొనసాగుతున్నాయి. 
 
ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లో పయనిస్తున్నాయి. అమెరికా సూచీలు గతవారాన్ని లాభాలతో ముగించాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు రాణిస్తుండడం విశేషం. బీఎస్‌ఈ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్ మినహా అన్ని కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments