Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద రాకెట్ దాడి.. వాహనం నుంచి ప్రయోగం

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (10:51 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు హస్తగతం చేసుకున్నారు. దీంతో ఆ దేశంలో అల్లకల్లో పరిస్థితులు నెలకొనివున్నాయి. తాలిబన్ల పాలనలో ఉండలేమని భావించిన అనేక మంది దేశం వీడి పోతున్నారు. ఇలాంటి వారితో కాబూల్ విమానాశ్రయం కిక్కిరిసిపోతోంది. వీరిని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు, రాకెట్ దాడులు జరుగుతున్నాయి. కాబూల్‌లో మరిన్ని ఉగ్రదాడులు జరుగొచ్చంటూ అమెరికా నిఘా సంస్థ హెచ్చరించి 24 గంటలు తిరగకముందే రాకెట్ దాడి జరిగింది. 
 
ఇటీవల జ‌రిగిన భారీ ఉగ్ర‌దాడి జరిగింది. ఈ దాడి ఘటనను మ‌ర‌ువ‌క ముందే సోమవారం ఉద‌యం 6.40 గంటలకు మరోసారి రాకెట్ దాడి జరిగింది. ఉగ్ర‌వాదులు ఓ వాహనం నుంచి రాకెట్లను ప్రయోగించి దాడి చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. 
 
ఈ దాడితో అక్క‌డ ప‌రిస‌రాలు దట్టమైన పొగతో నిండిపోయాయి. కాబుల్ ఎయిర్‌పోర్టు సమీపంలోని యూనివర్సిటీ నుంచి ఈ రాకెట్లను ప్రయోగించారు. అమెరికా, నాటో ద‌ళాలు ఆఫ్ఘ‌న్‌లో ఇంకా కొంత మంది మాత్ర‌మే ఉన్నారు. వారు కూడా వెళ్లాక ఆఫ్ఘ‌న్‌లో ఎటువంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయోన‌న్న ఆందోళ‌న నెల‌కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments