Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డు స్థాయిలో వృద్ధి చెందిన స్టాక్ మార్కెట్లు.. పదేళ్ల తర్వాత అదుర్స్

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (11:23 IST)
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పదేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో అదరగొట్టాయి. సోమవారం ఆసియా మార్కెట్లు లాభాలను ఆర్జించడం ద్వారా, కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పదేళ్ల తర్వాత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల వైపు దూసుకెళ్లాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 1,331.39 నుంచి 39,346.01 పాయింట్ల మేర లాభపడింది. 
 
నిఫ్టీ కూడా 11,666.35 నుంచి 392.15 పాయింట్ల మేరకు పరుగులు పెట్టింది. ఐటీ, బ్యాకింగ్, ఆటో, కన్జ్యూమర్ గూడ్స్ షేర్ల్ లాభాల బాట పట్టాయి. ఈ క్రమంలో ఐటీసీ, లార్సెన్ అండ్ టర్బో, ఇండస్‌లాండ్ బ్యాంక్, బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ సంస్థలు లాభాలను నమోదు చేసుకున్నాయి. 
 
గత శుక్రవారం సెన్సెక్స్ సూచీ 1921.15 పాయింట్లతో 5.32 శాతం పెరిగి 38,014.62 వద్ద ముగిసింది. తాజాగా సోమవారం సెన్సెక్స్ గత పదేళ్లలో ఉత్తమ రికార్డును సొంతం చేసుకుంది. ఏకంగా 39,346.01 పాయింట్ల మేర లాభపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments