Webdunia - Bharat's app for daily news and videos

Install App

#HowdyModi ఎఫెక్టు : దౌడు తీస్తున్న సెన్సెక్స్ బుల్

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (11:17 IST)
వారం రోజుల అధికారిక పర్యటన కోసం అమెరికా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం రాత్రి హ్యూస్టన్‌లో ప్రసావ భారతీయులు నిర్వహించి హౌదీ మోడీ కార్యక్రంలో పాల్గొన్నారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో కలిసి వచ్చారు. 
 
హ్యూస్టన్‌లోని ఎన్.ఆర్.జి మైదానంలో జరిగిన ఈ కార్యక్రమం సోమవారం ఉదయం భారత స్టాక్ మార్కెట్‌పై మంచి ప్రభావం చూపింది. ఉదయం మార్కెట్ సెషన్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా, నిఫ్టీ 350 పాయింట్లకు పైగా లాభపడింది. అన్ని సెక్టార్ల ఈక్విటీల్లోనూ కొనుగోళ్లు వెల్లువెత్తాయి.
 
పెట్టుబడిదారుల నుంచి వచ్చిన మద్దతుతో సెన్సెక్స్ 39 వేల పాయింట్ల మార్కును అధికమించగా, నిఫ్టీ సైతం 11,650 పాయింట్లను అధికమించి ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఇన్‌ఫ్రా, ఆటో రంగాల్లోని ఈక్విటీలతో పాటు హోటల్ కంపెనీలు భారీ లాభాల్లో నడుస్తున్నాయి.
 
ఆపై ఉదయం 10 గంటల తర్వాత కాస్తంత లాభాల స్వీకరణ సైతం కనిపించింది. దీంతో ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 744 పాయింట్ల లాభంతో 38,759 పాయింట్ల వద్దా, నిఫ్టీ, 227 పాయింట్ల లాభంతో 11,501 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments