సంక్రాంతికి నోరూరించే పనీర్ రసమలాయ్ ఎలా చేయాలి

పనీరును తురుముకుని చిన్నపాటి వుండలుగా సిద్ధం చేసుకోవాలి. పాలను చిక్కగా మరిగించుకోవాలి. పంచదార పొడిని నీటిలలో నానబెట్టి సిరప్‌లా చేసుకోవాలి. ఆపై వుండగా చేసిన పనీర్‌ను పంచదార సిరప్‌లో చేర్చి పది నిమిషాల

Webdunia
బుధవారం, 10 జనవరి 2018 (13:44 IST)
పండగ వేళ సంప్రదాయ వంటకాలతో పాటు స్వీట్లు ముందే సిద్ధం చేసుకుని స్నేహితులు, బంధువులకు పంచిపెట్టాలనుకుంటున్నారా..? అయితే నోరూరించే రసమలాయ్ స్వీటును ఇంట్లోనే తయారు చేసి.. మీ స్నేహితులకు పంచిపెట్టండి. సంక్రాంతికి వెరైటీగా రసమలాయ్ స్వీట్ ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
పాలు- ఒక లీటర్ 
పంచదార పొడి - 200 గ్రాములు
ఏలకుల పొడి - ఒక టీ స్పూన్ 
పనీర్ - 350 గ్రాములు 
కుంకుమ పువ్వు -రెండు చిటికెలు 
పిస్తా - అలంకరణకు 
 
తయారీ విధానం : 
పనీరును తురుముకుని చిన్నపాటి వుండలుగా సిద్ధం చేసుకోవాలి. పాలను చిక్కగా మరిగించుకోవాలి. పంచదార పొడిని నీటిలలో నానబెట్టి సిరప్‌లా చేసుకోవాలి. ఆపై వుండగా చేసిన పనీర్‌ను పంచదార సిరప్‌లో చేర్చి పది నిమిషాలు ఉడికించాలి. పాలను బాగా మరిగించి రబ్రీ చేసుకుని.. అందులో కుంకుమ పువ్వు చేర్చాలి. ఈ మిశ్రమంలో పనీరు ఉండలను చేర్చి పిస్తాతో గార్నిష్ చేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chatbot wife: ఏఐని భార్యతో వ్యక్తి సంసారం.. స్వర్గం మన కోసం వేచి చూస్తోందని..?

2026 తమిళనాడు ఎన్నికలు: పోలింగ్ కేంద్రాలతో రంగుల కోడింగ్ విధానం

ఏప్రిల్ 14న ప్రపంచ క్వాంటం దినోత్సవం.. క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్‌‌ల ప్రారంభం

2026 నైరుతి రుతుపవనాలు.. 95-90 శాతంగా వర్షపాతం

రైలులో సీటు ఇవ్వలేనపుడు చార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారు? బీహారీ మహిళ ప్రశ్న

అన్నీ చూడండి

లేటెస్ట్

10-04-2026 శుక్రవారం ఫలితాలు- వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు..

జ్యోతిష్య శాస్త్రం: హనుమంతుడి దగ్గరయ్యే ఆ మూడు రాశులేవి?

చైత్రమాస అష్టమి.. దుర్గ, కాలభైరవ పూజతో విశేష ఫలితాలు..

09-04-2026 గురువారం ఫలితాలు - పోయానుకున్న వస్తువులు..?

చైత్ర సప్తమి రోజున ఇలా పూజిస్తే.. అన్నదానం, సూర్యపూజ చేస్తే..?

తర్వాతి కథనం
Show comments