Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన శ్రీవారి టిక్కెట్లు

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (17:38 IST)
జనవరి నెల కోటాకు సంబంధించి శ్రీవారి దర్శన టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం విడుదల చేసింది. ఈ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ఈ టిక్కెట్లను విక్రయానికి 4.60 లక్షల టిక్కెట్లను ఉంచింది. ఈ టిక్కెట్లు కేవలం 60 నిమిషాల్లో ఖాళీ అయ్యాయి. ఇవన్నీ ప్రత్యేక దర్శన టిక్కెట్లు కావడం గమనార్హం. 
 
ఇకపోతే, జనవరి నెలకు సంబంధించి సర్వదర్శనం టిక్కెట్లు ఇంకా విడుదల చేయాల్సివుంది. జనవరి నలకు సంబంధించి వసతి గృహాల బుకింగ్స్‌ను ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు తితిదే విడుదల చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

Covid Alert: కేరళలో JN.1 వేరియంట్ ప్రభావం.. ఆరువేలకు పెరిగిన కేసులు

ప్రియుడు కావాలంటే అతడినే పెళ్లాడాలి, కానీ ఇలా భర్తను చంపేయడమేంటి? (video)

Jagan : కొమ్మినేని అరెస్ట్‌ను ఖండించిన జగన్.. యాంకర్‌ను శిక్షించడం అన్యాయం

అన్నీ చూడండి

లేటెస్ట్

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

04-06-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతితో అకారణ కలహం...

తర్వాతి కథనం
Show comments