Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన శ్రీవారి టిక్కెట్లు

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (17:38 IST)
జనవరి నెల కోటాకు సంబంధించి శ్రీవారి దర్శన టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం విడుదల చేసింది. ఈ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ఈ టిక్కెట్లను విక్రయానికి 4.60 లక్షల టిక్కెట్లను ఉంచింది. ఈ టిక్కెట్లు కేవలం 60 నిమిషాల్లో ఖాళీ అయ్యాయి. ఇవన్నీ ప్రత్యేక దర్శన టిక్కెట్లు కావడం గమనార్హం. 
 
ఇకపోతే, జనవరి నెలకు సంబంధించి సర్వదర్శనం టిక్కెట్లు ఇంకా విడుదల చేయాల్సివుంది. జనవరి నలకు సంబంధించి వసతి గృహాల బుకింగ్స్‌ను ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు తితిదే విడుదల చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వెయ్యి ఆవులు ఇస్తాం.. తితిదేకు సొంతందా డెయిరీ పెట్టుకోండి : రామచంద్ర యాదవ్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఎలాన్ మస్క్ ప్రచారం

మాజీ క్రికెటర్ సలీల్ అంకోలా తల్లి అనుమానాస్పద మృతి.. గొంతుకోసి చంపేశారు..

ముంచు కొస్తున్న భారీ సౌర తుఫాను ముప్పు..

ముంబైలోని చెంబూరులో విషాదం... షార్ట్ సర్క్యూట్‌తో ఏడుగురి సజీవదహనం

అన్నీ చూడండి

లేటెస్ట్

04-10-2024 శుక్రవారం దినఫలితాలు : కలిసివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోండి...

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 11 అలంకార గొడుగులు.. శోభాయాత్ర ప్రారంభం

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. అంకురార్పణంతో ప్రారంభం

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి.. 4 నుంచి 12 వరకు...

03-10-2024 గురువారం దినఫలితాలు : ఉద్యోగస్తులు ఏకాగ్రత వహించాలి...

తర్వాతి కథనం
Show comments