Webdunia - Bharat's app for daily news and videos

Install App

24న శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (12:41 IST)
శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శుక్రవారం జారీచేయనుంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు రోజుకు 20 వేల చొప్పున మొత్తం 6.20 లక్షల టిక్కెట్లను విుడదల చేయనుంది. అలాగే 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేస్తామని తితిదే అధికారులు వెల్లడించారు. గురువారం సాయంత్రం 6 గంటలకు సర్వదర్శనం టోకెన్లను కూడా విడుదల చేయనుంది. 
 
ఇదిలావుంటే, జనవరి 5వ తేదీ నుంచి ఆఫ్‌లైన్‌లో కూడా 5 వేల టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ టిక్కెట్లను రోజుకు 5 వేల చొప్పున మొత్తం 55 వేల టిక్కెట్లను విడుదల చేస్తారు. అలాగే, ప్రతి రోజూ 5 వేల టిక్కెట్లను కూడా తిరుపతిలో జారీచేస్తారు. 31వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్‌‍లైన్ టిక్కెట్లను జారీచేస్తామని, అన్ని రకాల శ్రీవారి దర్శనం టిక్కెట్లను మాత్రం ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తామని వెల్లడింతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Class 11 Exam: పొలంలో తొమ్మిది మందిచే అత్యాచారం.. 11వ తరగతి పరీక్షలకు బాధితురాలు

16 యేళ్ల మైనర్ బాలుడుపై 28 యేళ్ళ మహిళ అత్యాచారం.. ఎక్కడ?

APSDMA: ఏపీలో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

Bhagavad Gita: కుమార్తె పెళ్లి.. అతిథులకు భగవద్గీత కాపీలు పంపిణీ చేసిన తండ్రి.. ఎక్కడ?

పునాదులు లేకుండానే గోడ నిర్మించిన కాంట్రాక్టర్...

అన్నీ చూడండి

లేటెస్ట్

30-04-2015 మంగళవారం ఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Laughing Buddha: లాఫింగ్ బుద్ధుడి బొమ్మను ఇంట్లో ఏ దిశలో వుంచాలి?

అక్షయ తృతీయ రోజున 12 రాశుల వారు ఏం కొనాలి? ఏవి దానం చేయాలి?

29-04-2015 మంగళవారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

28-04-2025 సోమవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

తర్వాతి కథనం
Show comments