Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శన ఆన్‌లైన్ టిక్కెట్లను రిలీజ్ చేసిన తితిదే

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (10:18 IST)
శ్రీవేంకటేశ్వర స్వామి దర్శన టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు శుక్రవారం విడుదల చేసింది. ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్శన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఉంచింది. ఆన్‌లైన్‌లో 300 రూపాయల శ్రీవారి దర్శన టిక్కెట్లను మాత్రమే విడుదల చేసింది. 
 
అయితే, వచ్చే నెల కోటాకు సంబంధించిన అన్ని టిక్కెట్లు ఆన్‌లైన్‌లో పెట్టిన కొన్ని క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం గమనార్హం. అంటే కేవలం 40 నిమిషాల్లోనే అమ్ముడు పోయాయి. 
 
అలాగే, శనివారం ఉదయం 9 గంటలకు టైమ్ స్టాట్ సర్వదర్శన టిక్కెట్లను తితిదే విడుద చేయనుంది. సర్వదర్శనం టోకెన్లు రోజుకు 10 వేల చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలుగా తితిదే ఆన్‌లైన్‌లోనే ఈ టిక్కెట్లను విక్రయిస్తూ వస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

27-07-2025 నుంచి 02-08-2025 వరకు వార ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు...

శ్రావణ ఆదివారం ఈ రెండు చేస్తే.. అప్పులుండవు.. కావాల్సిందల్లా బెల్లం మాత్రమే..

అష్టలక్ష్మీ దేవతలను ప్రార్థిస్తే...

Sravana Saturday: శ్రావణ శనివారం- ఈ పనులు చేస్తే శని గ్రహ దోషాలు మటాష్

26-07-2025 శనివారం దినఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం...

తర్వాతి కథనం
Show comments