Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహిస్తాం: టిటిడి ఛైర్మన్

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (23:19 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్వాలను ఏకాంతంగానే నిర్వహిస్తామని టిటిడి వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్యభవన్ లో మీడియాతో టిటిడి ఛైర్మన్ మాట్లాడారు. కరోనా ఉదృతి నేపథ్యంలో రాబోవు రెండు మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందని.. క్రమంలో అక్టోబర్ నెలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే  నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
 
తిరుమలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలోనే భక్తులకు స్వామివారి దర్సనం కల్పిస్తున్నామని తెలిపారు మరో వారంరోజుల్లో ఆన్లైన్ ద్వారా సర్వదర్సనం టోకెన్ల ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న సర్వర్లు డేటా స్పీడ్ అందుకోలేకపోతున్నాయన్నారు.
 
అందుకోసం జియో వాళ్ళతో సంప్రదింపులు జరిపామని.. త్వరలోనే సర్వదర్సన టోకెన్లను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

12-05-2025 సోమవారం దినఫలితాలు - రుణఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

11-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

11-05-2015 నుంచి 17-05-2025 వరకు మీ రాశి ఫలితాలు

Tirumala: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత-తిరుమల కొండపై భద్రతను పెంచిన టీటీడీ

శనిత్రయోదశి: శనివారం, త్రయోదశి తిథి.. విశేష పర్వదినం

తర్వాతి కథనం
Show comments