Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహిస్తాం: టిటిడి ఛైర్మన్

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (23:19 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్వాలను ఏకాంతంగానే నిర్వహిస్తామని టిటిడి వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్యభవన్ లో మీడియాతో టిటిడి ఛైర్మన్ మాట్లాడారు. కరోనా ఉదృతి నేపథ్యంలో రాబోవు రెండు మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందని.. క్రమంలో అక్టోబర్ నెలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే  నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
 
తిరుమలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలోనే భక్తులకు స్వామివారి దర్సనం కల్పిస్తున్నామని తెలిపారు మరో వారంరోజుల్లో ఆన్లైన్ ద్వారా సర్వదర్సనం టోకెన్ల ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న సర్వర్లు డేటా స్పీడ్ అందుకోలేకపోతున్నాయన్నారు.
 
అందుకోసం జియో వాళ్ళతో సంప్రదింపులు జరిపామని.. త్వరలోనే సర్వదర్సన టోకెన్లను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: దీపావళి రోజున కొత్త పార్టీ ప్రకటన చేయనున్న కల్వకుంట్ల కవిత.. రెండు పేర్లు సిద్ధం..?

Ranya Rao: కన్నడ నటి రన్యారావుకు బిగ్ షాక్- రూ.102.55 కోట్ల జరిమానా విధించిన డీఆర్ఐ

Kothagudem: తాగొద్దయ్యా అంటే భార్యను చంపేసిన భర్త.. పోలీసుల ముందు లొంగిపోయాడు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

అన్నీ చూడండి

లేటెస్ట్

వినాయక చవితి పండుగ తర్వాత గణేష్ విగ్రహాలను నిమజ్జనం ఎందుకు చేస్తారు?

Bhagavad Gita: భగవద్గీత నిత్య సంజీవిని : డా ఎల్ వి గంగాధర శాస్త్రి

01-09-2025 సోమవారం ఫలితాలు - పిల్లల విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది...

01-09-2025 నుంచి 30-09-2025 వరకు మీ మాస గోచార ఫలాలు

31-08-2002 నుంచి 06-09-2025 వరకు మీ వార ఫలితాలు

తర్వాతి కథనం
Show comments