Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ఏకాదశికి తిరుమల రావద్దండి... వస్తే మీ ఇష్టం...

వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి ఇప్పటికే టిటిడి టిక్కెట్లను విడుదల చేసేసింది. ముందుగానే ఆన్‌లైన్‌లో వైకుంఠ ద్వాదశి దర్శనం కోసం 10 వేల టిక్కెట్లను విడుదల చేయడంతో కొద్దిసేపటికే అయిపోయాయ్. ఆన్లైన్‌లో పెట్టడమే ఆ

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (19:09 IST)
వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి ఇప్పటికే టిటిడి టిక్కెట్లను విడుదల చేసేసింది. ముందుగానే ఆన్‌లైన్‌లో వైకుంఠ ద్వాదశి దర్శనం కోసం 10 వేల టిక్కెట్లను విడుదల చేయడంతో కొద్దిసేపటికే అయిపోయాయ్. ఆన్లైన్‌లో పెట్టడమే ఆలస్యం ఆధార్ కార్డుల జిరాక్స్‌లను జతచేసి ఆన్‌లైన్‌లో కొనేశారు. హాట్ కేక్ లా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. 
 
ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టిటిడి వెబ్‌సైట్ టిటిడి ఆర్గ్‌లో టిక్కెట్లను విడుదల చేశారు. కొద్దిసేపటికే భక్తులు అన్ని టిక్కెట్లను కొనేశారు. ద్వాదశి రోజు శ్రీవారిని దర్శించుకుంటే మంచిదన్నది భక్తుల నమ్మకం. అందుకే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజున ప్రతి సంవత్సరం రద్దీ ఎక్కువగా ఉంటుంది. నూతన సంవత్సరం రోజే వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలు జరుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డిప్యూటీ సీఎం పవన్ ఓఎస్‌డిగా పల్నాడు బిడ్డ కృష్ణతేజ

జగన్ భక్త ఐపీఎస్ అధికారులపై వేటు పడుతుంది...

కొడాలి నానిపై వలంటీర్ల ఫిర్యాదు.. కేసు నమోదు..

హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య..కారణం ఏంటి?

మామిడి రైతుల ఇబ్బందులు-రూ.30 వేలు కనిష్ట టన్ను ధర

అన్నీ చూడండి

లేటెస్ట్

18-06-2024 మంగళవారం దినఫలాలు - ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి....

మూడు వక్షోజాలతో మదుర మీనాక్షి ఎందుకు జన్మించింది, చరిత్ర ఏమిటి?

17-06-2024 సోమవారం దినఫలాలు - యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది...

16-06-202 ఆదివారం దినఫలాలు - సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు...

16-06-2024 నుంచి 22-06-2024 వరకు మీ వార ఫలితాలు

తర్వాతి కథనం
Show comments