తిరుమలలో ఘనంగా పవిత్రతోత్సవాలు ప్రారంభం

Webdunia
గురువారం, 30 జులై 2020 (21:16 IST)
తిరుమలలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా శ్రావణమాసంలో శుక్లపక్ష త్రయోదశినాడు ముగిసే విధంగా తిరుమలలో పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఆగష్టు 1వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. 
 
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి యేడాది ఏకాదశి, ద్వాదశి, త్రయోదశినాడు ఉత్సవాలను నిర్వహించడం టిటిడికి ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు పవిత్ర ప్రతిష్ట జరుగగా రేపు పవిత్ర సమర్పణ, ఆగష్టు 1వ తేదీన పూర్ణాహుతి జరుగనుంది.
 
సంవత్సరం మొత్తం ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, వేడుకలు అర్చకుల వల్ల సిబ్బంది వల్ల తెలిసీ తెలియకుండా కొన్ని దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగం కలుగకుండా ఆగమశాస్త్రం ప్రకారం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం టిటిడికి ఆనవాయితీగా వస్తోంది. కరోనా పుణ్యమా అని ఏకాంతంగా పవిత్రోత్సవాలను టిటిడి నిర్వహిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీలో చాలా స్పాంటేనిటీ వుంది, పంచ్‌ ఏస్తున్నావుగా.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌తో కారులో వీణ మరో వీడియో

ఆకలి తట్టుకోలేక గుక్కపెట్టి ఏడ్చిన చిన్నారి.. గొంతుపిసికి చంపేసిన కన్నతండ్రి...

ప్రధాని మోడీపై దాడికి విపక్ష సభ్యుల కుట్ర? అందుకే సభకు రావొద్దని చెప్పా : స్పీకర్ ఓం బిర్లా

దేవుడుతో పెట్టుకున్నావ్.. మీకు పుట్టగతులుండవ్ : జగన్‌కు సీఎం చంద్రబాబు హెచ్చరిక

Jalandhar man: ఐదేళ్ల పాపను కన్నతండ్రే కడతేర్చాడు.. గొంతు నులిమి చంపేశాడు.. ఎందుకంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

శబరిమలలో మరో వివాదం.. పంపా సమీపంలో సినిమా షూటింగ్.. ఎప్పుడంటే?

02-02-2026 సోమవారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి...

01-02-2026 ఆదివారం ఫలితాలు.. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు.. నష్టపోతారు

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

తర్వాతి కథనం
Show comments