Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ఘనంగా పవిత్రతోత్సవాలు ప్రారంభం

Webdunia
గురువారం, 30 జులై 2020 (21:16 IST)
తిరుమలలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా శ్రావణమాసంలో శుక్లపక్ష త్రయోదశినాడు ముగిసే విధంగా తిరుమలలో పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఆగష్టు 1వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. 
 
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి యేడాది ఏకాదశి, ద్వాదశి, త్రయోదశినాడు ఉత్సవాలను నిర్వహించడం టిటిడికి ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు పవిత్ర ప్రతిష్ట జరుగగా రేపు పవిత్ర సమర్పణ, ఆగష్టు 1వ తేదీన పూర్ణాహుతి జరుగనుంది.
 
సంవత్సరం మొత్తం ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, వేడుకలు అర్చకుల వల్ల సిబ్బంది వల్ల తెలిసీ తెలియకుండా కొన్ని దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగం కలుగకుండా ఆగమశాస్త్రం ప్రకారం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం టిటిడికి ఆనవాయితీగా వస్తోంది. కరోనా పుణ్యమా అని ఏకాంతంగా పవిత్రోత్సవాలను టిటిడి నిర్వహిస్తోంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments