Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరుడసేవకు ఒక్కరోజు ముందే తిరుమలలో లక్షలాది మంది భక్తులు..

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (20:42 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం గరుడ సేవ. స్వామివారికి ఎంతో ఇష్టమైంది గరుత్మంతుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని గరుడ సేవరోజు తిలకిస్తే సకల పాపాలు తొలగిపోయి మంచి జరుగుతుందన్నది భక్తుల నమ్మకం. అందుకే ఆ స్వామిని చూసేందుకు భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి భారీగా తరలివస్తున్నారు
 
అంతే కాదు రేపు గరుడ సేవ జరుగనుండగా ఈరోజుకే లక్షలాదిమంది జనం తిరుమలకు చేరుకున్నారు. తిరుపతి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో గోవింద మాలలు ధరించిన భక్తులు సేదతీరుతున్నారు. ఆ స్వామివారిని కనులారా వీక్షించేందుకు భక్తులు తండోతండాలుగా తరలివస్తున్నారు. 
 
ప్రతి యేడాది గరుడోత్సవం రోజు 4నుంచి 5లక్షలమంది జనం శ్రీవారిని దర్సించుకుంటారు. అలాంటిది ఈ యేడాది ఆ సంఖ్య పెరిగే అవకాశముందని టిటిడి అంచనా వేస్తోంది. ఒకరోజు ముందుగానే భక్తజనం విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో టిటిడి ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందనేది ప్రశ్నార్థంకంగా మారుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

20-04-2025 నుంచి 26-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

తర్వాతి కథనం
Show comments