Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (10:38 IST)
కలియుగ వైకుంఠంగా పేర్కొనే శ్రీ శ్రీనివాసుడు కొలువైవున్న తిరుమలలో శ్రీవారి దర్శన టిక్కెట్లను శుక్రవారం విడుదల చేయనున్నారు. మార్చి నెల కోటాకు సంబంధించి 300 రూపాయల టిక్కెట్లను ఆన్‌లైన్‌ కోటాను శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. 
 
ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఏప్రిల్, మే నెలకు సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లను జారీచేస్తారు. సాయంత్రం 4 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్ల కోటాను రిలీజ్ చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు ఏర్పాట్లు చేశారు.
 
ఇకపోతే, మార్చి నెలకుగాను కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరా సేవ వర్చువల్ సేవా టిక్కెట్ల కోటాను శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలుక ఆన్‌లోనే ఉంచుతామని తితిదే అధికారులు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

తర్వాతి కథనం
Show comments