Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌రోనా ఎఫెక్ట్.. మంత్రాల‌యంలో ద‌ర్శ‌నాలు ర‌ద్దు

Webdunia
శనివారం, 1 మే 2021 (20:13 IST)
క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండ‌డంతో.. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు వెళ్తే.. మ‌రికొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్‌డౌన్, మినీ లాక్‌డౌన్‌, నైట్ క‌ర్ప్యూ.. ఇలా పేరు ఏదైనా.. క‌ఠిన చ‌ర్య‌ల‌కు పూనుకుంటున్నాయి. 
 
ఇక‌, కోవిడ్ సేక‌వండ్ వేవ్ నేప‌థ్యంలో మంత్రాల‌యంలోని రాఘ‌వేంద్ర స్వామి మ‌ఠం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. 
 
మే 1వ తేదీ నుంచి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో భక్తులకు దర్శనం నిలిపివేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.. 
 
భక్తులు ఎవరూ దర్శనానికి రాకూడదని మఠం అధికారులు కోరారు.. అయితే, ఈ స‌మ‌యంలో.. రాఘవేంద్ర స్వామికి ఏకాంతగా పూజలు కొనసాగుతాయని ప్రకటించారు..
 
కరోనా నేపథ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని.. తిరిగి భ‌క్తుల‌ను ద‌ర్శ‌నాల‌కు ఎప్ప‌టి నుంచి అనుమ‌తించే విష‌యంపై త‌ర్వాత తెలియ‌జేస్తామంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

తర్వాతి కథనం
Show comments