Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి బ్రహ్మోత్సవ సమయంలో స్వామివారి దర్శనం చాలా సుళువు, ఎలా?

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (20:23 IST)
సాధారణంగా తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలంటే ఎంతో అంగరంగవైభవంగా నిర్వహిస్తుంటారు. లక్షలాదిమంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. స్వామివారి వాహన సేవలను తిలకించేందుకు పెద్దఎత్తున వస్తుంటారు. భక్తుల తాకిడిని బ్రహ్మోత్సవాల సమయంలో అస్సలు తట్టుకోలేరు టిటిడి అధికారులు.
 
అయితే ఈ యేడాది మాత్రం బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే టిటిడి పాలకమండలిలో ఇదే విషయంపై నిర్ణయం కూడా తీసేసుకున్నారు. వాహన సేవలన్నీ ఏకాంతంగానే జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో టిటిడి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను ఆన్లైన్లో ఉంచింది. ఈ నెల 15వ తేదీ, అలాగే 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. 15వ తేదీ అంకురార్పణ, 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ప్రత్యేక ప్రవేశ దర్సనం టిక్కెట్లు ఇవ్వాలని టిటిడి నిర్ణయించుకుని ఆన్లైన్లో టిక్కెట్లను విడుదల చేసింది. కొద్దిసేపటి క్రితమే ఈ టిక్కెట్లను ఆన్లైన్లో ఉంచారు. అయితే భక్తులు పోటీలు పడి మరీ టిక్కెట్లను పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు : అటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు...

రూపాయి ఖర్చు లేకుండా వాస్తు దోషాలు మటాష్.. ఎలా?

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

పుట్టుమచ్చల ఫలితాలు.. నడుము ప్రాంతంలో స్త్రీపురుషులకు పుట్టుమచ్చ వుంటే?

తర్వాతి కథనం
Show comments