దేవుడికి ఉపవాసం వుంటే పుణ్యం వస్తుందంటారు, కానీ షిర్డీ సాయి వద్దన్నాడు (Video)

Webdunia
గురువారం, 11 జూన్ 2020 (23:19 IST)
ఉపవాసం అనేది ఎప్పటి నుంచో వస్తున్నది. భగవంతుడు వద్ద కోరిన కోర్కెలు నెరవేరాలంటే ఉపవాస వ్రతం పాటించాలని విశ్వాసం. ఐతే షిర్డీ సాయిబాబా ఎప్పుడూ ఉపవాసం వుండలేదు. అదేవిధంగా ఇతరును ఎవ్వరినీ ఉపవాసం వుండనిచ్చేవాడు కాదు.
 
ఉపవాస వ్రతంలో వుండేవారి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా వుండదు. అలాంటప్పుడు ఉపవాసంతో పరమార్థాన్ని ఎలా పొందగలం అనేది ప్రశ్న. ఖాళీ కడుపుతో భగవంతుని సాక్షాత్కారం లభించదు. మొదట స్థూలదేహ ఆకలిని తీర్చి జీవాత్మను తృప్తి పరచాలని సాయి చెప్పేవారు. 
 
ఒకసారి ఓ స్త్రీ శిరిడీకి వచ్చింది. ఆమె ఊరికే రాలేదు. బాబా పాదాల ముందు కూర్చుని, మూడు రోజులు ఉపవాస వ్రతం చేయాలనుకుంది. కానీ ఆమె ప్రయత్నం విఫలమైంది. మనిషి పరమార్థం విచారణ చేయడానికి సిద్ధపడ్డప్పుడు అతడికి యుక్తమైన ఆహారం అత్యవసరం అని బాబా చెప్పేవాడు. బాబా క్లేశకర, కఠిన తపస్సాధనలను ఎప్పుడూ ఒప్పుకునేవారు కాదు. అవి మనిషికి దుఃఖాన్ని కలిగిస్తాయి. బాబా ఆమెకి చక్కని బోధ చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఉప్పాడ వచ్చి మీతో తిట్లు తింటా, అలాంటి పనులు చేయను: పవన్ కల్యాణ్

దుబాయ్‌లో దీపావళి అద్భుతాన్ని అనుభవించండి

18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

అన్నీ చూడండి

లేటెస్ట్

బ్రహ్మ రాక్షసిని శిక్షించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

కాముని పున్నమి.. లక్ష్మీదేవి ఉద్భవించిన పూర్ణిమ.. పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి?

06-10-2025 సోమవారం ఫలితాలు - దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు...

05-10-2025 ఆదివారం దిన ఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం.. దుబారా ఖర్చులు విపరీతం...

05-10-2025 నుంచి 11-10-2025 వరకు మీ వార రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments