దేవుడికి ఉపవాసం వుంటే పుణ్యం వస్తుందంటారు, కానీ షిర్డీ సాయి వద్దన్నాడు (Video)

Webdunia
గురువారం, 11 జూన్ 2020 (23:19 IST)
ఉపవాసం అనేది ఎప్పటి నుంచో వస్తున్నది. భగవంతుడు వద్ద కోరిన కోర్కెలు నెరవేరాలంటే ఉపవాస వ్రతం పాటించాలని విశ్వాసం. ఐతే షిర్డీ సాయిబాబా ఎప్పుడూ ఉపవాసం వుండలేదు. అదేవిధంగా ఇతరును ఎవ్వరినీ ఉపవాసం వుండనిచ్చేవాడు కాదు.
 
ఉపవాస వ్రతంలో వుండేవారి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా వుండదు. అలాంటప్పుడు ఉపవాసంతో పరమార్థాన్ని ఎలా పొందగలం అనేది ప్రశ్న. ఖాళీ కడుపుతో భగవంతుని సాక్షాత్కారం లభించదు. మొదట స్థూలదేహ ఆకలిని తీర్చి జీవాత్మను తృప్తి పరచాలని సాయి చెప్పేవారు. 
 
ఒకసారి ఓ స్త్రీ శిరిడీకి వచ్చింది. ఆమె ఊరికే రాలేదు. బాబా పాదాల ముందు కూర్చుని, మూడు రోజులు ఉపవాస వ్రతం చేయాలనుకుంది. కానీ ఆమె ప్రయత్నం విఫలమైంది. మనిషి పరమార్థం విచారణ చేయడానికి సిద్ధపడ్డప్పుడు అతడికి యుక్తమైన ఆహారం అత్యవసరం అని బాబా చెప్పేవాడు. బాబా క్లేశకర, కఠిన తపస్సాధనలను ఎప్పుడూ ఒప్పుకునేవారు కాదు. అవి మనిషికి దుఃఖాన్ని కలిగిస్తాయి. బాబా ఆమెకి చక్కని బోధ చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తల్లిదండ్రులను కత్తితో పొడిచి చంపేసిన వ్యక్తి.. ఏమైంది?

Chandrababu Naidu: గుజరాత్‌లో విజయ సూత్రాన్ని ఆంధ్రప్రదేశ్ అనుసరించాలి.. చంద్రబాబు

ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలను తీసిన పాఠశాల బస్సు, నాన్నతో పాటు బండెక్కారు...

లక్కీ డ్రా పథకం.. కోట్లాది ప్రజాధనం స్వాహా.. అంబటికి బెయిల్ మంజూరు

శబరిమల బంగారు దుర్వినియోగ కేసు.. వాసుకు చట్టబద్ధమైన బెయిల్ మంజూరు

అన్నీ చూడండి

లేటెస్ట్

08-06-2026 ఆదివారం మీ రాశి ఫలితాలు - మీ శ్రీమతిని ఇబ్బంది పెట్టొద్దు...

ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

08-02-2026 నుంచి 14-02-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

ఆచార్య చాణక్య నీతి శాస్త్రం.. నిద్రపోయే ముందు ఏం చేయాలి.. నేటి తప్పులను?

07-02-2026 శనివారం ఫలితాలు- గ్రహస్థితి అనుకూలంగా లేదు.

తర్వాతి కథనం
Show comments