Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులకు అలెర్ట్.. ఆ రెండు రోజుల్లో శ్రీవారి ఆలయం మూసివేత

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (14:42 IST)
తిరుమల శ్రీవారి ఆలయం రెండు రోజులు పాటు మూతపడనుంది. సూర్య, చంద్రగ్రహణాల కారణంగా మూసివేయనున్నారు. వచ్చేనెల 25, నవంబరు 8న తిరుమల శ్రీవారి ఆలయాన్ని అధికారులు మూసివేస్తున్నారు. అక్టోబరు 25న సూర్య గ్రహణం కారణంగా రాత్రి 7.30 వరకు, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా రాత్రి 7.20 వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్టు తితిదే అధికారులు వెల్లడించారు. 
 
ఈ రెండు రోజుల్లో ఆలయాలను మూసివేస్తున్నట్టు అన్ని రకాల దర్శనాలను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా భక్తులు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. ఇదిలావుండగా సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు ఆదాయం వచ్చిందని వచ్చిందని తితిదే అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

లేటెస్ట్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

తర్వాతి కథనం
Show comments