Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులకు అలెర్ట్.. ఆ రెండు రోజుల్లో శ్రీవారి ఆలయం మూసివేత

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (14:42 IST)
తిరుమల శ్రీవారి ఆలయం రెండు రోజులు పాటు మూతపడనుంది. సూర్య, చంద్రగ్రహణాల కారణంగా మూసివేయనున్నారు. వచ్చేనెల 25, నవంబరు 8న తిరుమల శ్రీవారి ఆలయాన్ని అధికారులు మూసివేస్తున్నారు. అక్టోబరు 25న సూర్య గ్రహణం కారణంగా రాత్రి 7.30 వరకు, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా రాత్రి 7.20 వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్టు తితిదే అధికారులు వెల్లడించారు. 
 
ఈ రెండు రోజుల్లో ఆలయాలను మూసివేస్తున్నట్టు అన్ని రకాల దర్శనాలను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా భక్తులు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. ఇదిలావుండగా సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు ఆదాయం వచ్చిందని వచ్చిందని తితిదే అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

లేటెస్ట్

మీనరాశిలోకి మారుతున్న శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి అంతా శుభమే

08-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : సంతానం చదువులపై దృష్టిపెడతారు...

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

తర్వాతి కథనం
Show comments