షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (23:09 IST)
జై సాయిమహరాజ్... షిర్డీ సాయినాధును చేరినంతనే సర్వదుఃఖ పరిహారం జరుగుతుందని సాక్షాత్ సాయినాథుడే చెప్పాడు. ఆయన చెప్పిన ఏకాదశ సూత్రాలు ఇవే.

 
షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము.
అర్హులైన నేమి నిరుపేదలైన నేమి ద్వారకామాయి ప్రవేశించినంతటనే సుఖ సంపదలు పొందగలరు.
ఈ భౌతిక దేహానంతరం నేను అప్రమత్తుడనే. నా భక్తులకు రక్షణ నా సమాధి నుండే వెలువడుతుంది.
నా సమాధి నుంచే నా మనుష్య శరీరం మాట్లాడుతుంది.
నన్ను ఆశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.
నాయందు ఎవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము.
మీ భారాలను నాపై పడవేయండి, నేను మోస్తాను.
నా సహాయంగాని, నా సలహాగానీ, కోరిన తక్షణము ఒసగేందుకు సంసిద్ధుడుగా వుంటాను.
నా భక్తుల ఇంట లేమి అనే శబ్దమే వుండదు.
నా సమాధి నుంచే నేను సర్వకార్యములు నిర్వహిస్తాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?

శివ షడక్షర స్తోత్రం ప్రతిరోజూ జపిస్తే జరిగేది ఇదే

అమేజాన్ భాగస్వామ్యంతో శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్

13-11-2025 గురువారం ఫలితాలు - చేతిలో ధనం నిలవదు

12-11-2025: నవంబర్ 12, 2025 మీ దిన రాశి ఫలితాలు..సంకల్పం సిద్ధిస్తుంది

తర్వాతి కథనం
Show comments