Webdunia - Bharat's app for daily news and videos

Install App

షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (23:09 IST)
జై సాయిమహరాజ్... షిర్డీ సాయినాధును చేరినంతనే సర్వదుఃఖ పరిహారం జరుగుతుందని సాక్షాత్ సాయినాథుడే చెప్పాడు. ఆయన చెప్పిన ఏకాదశ సూత్రాలు ఇవే.

 
షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము.
అర్హులైన నేమి నిరుపేదలైన నేమి ద్వారకామాయి ప్రవేశించినంతటనే సుఖ సంపదలు పొందగలరు.
ఈ భౌతిక దేహానంతరం నేను అప్రమత్తుడనే. నా భక్తులకు రక్షణ నా సమాధి నుండే వెలువడుతుంది.
నా సమాధి నుంచే నా మనుష్య శరీరం మాట్లాడుతుంది.
నన్ను ఆశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.
నాయందు ఎవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము.
మీ భారాలను నాపై పడవేయండి, నేను మోస్తాను.
నా సహాయంగాని, నా సలహాగానీ, కోరిన తక్షణము ఒసగేందుకు సంసిద్ధుడుగా వుంటాను.
నా భక్తుల ఇంట లేమి అనే శబ్దమే వుండదు.
నా సమాధి నుంచే నేను సర్వకార్యములు నిర్వహిస్తాను.

సంబంధిత వార్తలు

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments