Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్వత్థ వృక్షం(రావిచెట్టు) ఎంతో పవిత్రమైనదంటారు, ఎందుకు?

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (16:10 IST)
పూర్వం నరసింహ స్వామి అవతరించి హిరణ్యకశిపుణ్ణి చంపినపుడు ఆ రాక్షసుడి కడుపులో వున్న దుష్ట రక్తం స్వామి చేతిగోళ్లకు అంటుకుంది. దాంతో స్వామివారి గోళ్లు విపరీతంగా మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ, ఆకులతోను ఆ బాధ నివారింపజేసింది.

 
అందుకు స్వామివారు సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించినవారికి విషబాధ తొలగు గాక, నిన్ను పూజించినవారి పాపాలు నశించి, అభీష్టాలు నెరవేరుతాయి. నీ నీడన చేసిన జపధ్యానాదులకు అపారమైన ఫలితం వుంటుంది. మేమిద్దరం నీ యందు నివశిస్తాము అని వరమిచ్చాడు.

 
ఆ వరాన్ని అనుసరించి భగవంతుడైన శ్రీ గురుడు ఆ చెట్టు క్రింద నివశించారు. నేటికీ ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివశిస్తుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమ్మ మీద ఏదో పోశారు.. చెంప మీద కొట్టారు... ఆపై లైటర్‌తో నిప్పంటించారు..

'సురవరం'కు సీఎం చంద్రబాబు నివాళులు - పోరాట వారసత్వం ఇచ్చి వెళ్లారు...

గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసిన కిరాతక భర్త

రైలులో నిద్రిస్తున్న మహిళను అసభ్యంగా తాకిన కానిస్టేబుల్

బాలికను ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం... ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీ వల్లభ మహా గణపతిని పూజిస్తే ఏంటి ఫలితం?

Sambrani on Saturday: శనివారం సాంబ్రాణి వేస్తే.. ఎవరి అనుగ్రహం లభిస్తుందో తెలుసా?

Goddess Lakshmi: పగటి పూజ నిద్రపోయే వారింట లక్ష్మీదేవి వుండదట

22-08-2025 శుక్రవారం ఫలితాలు - పుణ్యకార్యంలో పాల్గొంటారు...

Ganesha Idol: అనకాపల్లిలో 126 అడుగుల లక్ష్మీ గణపతి ఏర్పాటు

తర్వాతి కథనం
Show comments