Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయత్రీ మంత్రం గురించి స్వామి వివేకానంద, శ్రీకృష్ణుడు ఏమన్నారంటే?

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (15:42 IST)
స్వామి వివేకానంద గాయత్రీ మంత్రాన్ని ప్రస్తావించినప్పుడు, అతను దానిని 'మంత్రాల కిరీటం' గాయత్రీ మంత్రంగా పేర్కొన్నాడు . ప్రసిద్ధ శాస్త్రవేత్త జేబీఎస్ హల్డేన్ (1892-1964) గాయత్రీ మంత్రాన్ని ప్రస్తావిస్తూ ప్రతి రసాయన ప్రయోగశాల తలుపుపై ​​గాయత్రీ మంత్రాన్ని చెక్కాలని పేర్కొన్నారు.
 
‘నదులలో గంగను నేనే, పర్వతాలలో వింధ్య పర్వతాన్ని నేనే, మంత్రాలలో గాయత్రీ మంత్రాన్ని నేనే’ అని శ్రీకృష్ణుడు గీతలో పేర్కొన్నాడు. స్వామి రామ కృష్ణ పరమహంస మాట్లాడుతూ, మానవులను గొప్ప ప్రయత్నాలలో నిమగ్నం చేయడం కంటే గాయత్రీ మంత్రాన్ని పఠించడం గొప్ప విజయం. ఇది చాలా చిన్న మేజిక్. కానీ, అది చాలా చాలా పవర్ ఫుల్ అని పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

లేటెస్ట్

విశ్వకర్మ జయంతి 2024. ఇలాపూజ చేస్తే?

కన్యారాశిలోకి సూర్యుడు.. త్రిగ్రాహి యోగం.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

16-09-2024 సోమవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం...

15-09-2024 ఆదివారం దినఫలితాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

15-09-2024 నుంచి 21-09-2024 వరకు మీ వార రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments