Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయత్రీ మంత్రం గురించి స్వామి వివేకానంద, శ్రీకృష్ణుడు ఏమన్నారంటే?

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (15:42 IST)
స్వామి వివేకానంద గాయత్రీ మంత్రాన్ని ప్రస్తావించినప్పుడు, అతను దానిని 'మంత్రాల కిరీటం' గాయత్రీ మంత్రంగా పేర్కొన్నాడు . ప్రసిద్ధ శాస్త్రవేత్త జేబీఎస్ హల్డేన్ (1892-1964) గాయత్రీ మంత్రాన్ని ప్రస్తావిస్తూ ప్రతి రసాయన ప్రయోగశాల తలుపుపై ​​గాయత్రీ మంత్రాన్ని చెక్కాలని పేర్కొన్నారు.
 
‘నదులలో గంగను నేనే, పర్వతాలలో వింధ్య పర్వతాన్ని నేనే, మంత్రాలలో గాయత్రీ మంత్రాన్ని నేనే’ అని శ్రీకృష్ణుడు గీతలో పేర్కొన్నాడు. స్వామి రామ కృష్ణ పరమహంస మాట్లాడుతూ, మానవులను గొప్ప ప్రయత్నాలలో నిమగ్నం చేయడం కంటే గాయత్రీ మంత్రాన్ని పఠించడం గొప్ప విజయం. ఇది చాలా చిన్న మేజిక్. కానీ, అది చాలా చాలా పవర్ ఫుల్ అని పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థి తండ్రితో టీచరమ్మ పరిచయం - అఫైర్.. ఆపై రూ.20 లక్షల డిమాండ్

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అన్నీ చూడండి

లేటెస్ట్

01-04-2025 నుంచి 30-04-2025 వరకు మాస ఫలితాలు

31-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : స్థిమితంగా ఉండటానికి యత్నించండి...

30-03-2025 ఆదివారం దినఫలితాలు - ఆర్థిక సమస్య కొలిక్కి వస్తుంది..

Ugadi 2025: శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం.. విశేష ధనం లభిస్తుందట..

30-03-2025 నుంచి 05-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు..దంపతుల మధ్య అకారణ కలహం

తర్వాతి కథనం
Show comments