Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్ర, శనివారాల్లో పిండి దీపాన్ని వెలిగిస్తే.. ఏంటి లాభం?

సెల్వి
గురువారం, 14 మార్చి 2024 (15:39 IST)
పిండి దీపాలను వెలిగించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. పిండి దీపాలను వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో శ్రీలక్ష్మికి, శ్రీ వేంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగిస్తే సర్వ శుభాలు చేకూరుతాయి. 
 
బియ్యపు పిండితో దీపారాధన చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే.. ప్రతీరోజూ లక్ష్మీదేవి ముందు పిండి దీపం వెలిగించాలి. 
 
పిండి దీపాలు వెలిగిస్తే కోరిక కోరికలు నెరవేరుతాయి. జాతకంలో రాహు-కేతు దోషాలు తొలగిపోవాలంటే పూజగదిలో పిండి దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

పండుగలు చేసుకోవడం అంటే ఏమిటి?

09-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : చీటికిమాటికి చికాకుపడతారు...

బుధవారం రోజున పూజ ఎలా చేయాలి? భార్యాభర్తలు కలిసి ఆచరిస్తే?

మీనరాశిలోకి మారుతున్న శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి అంతా శుభమే

తర్వాతి కథనం
Show comments