Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలియుగంలో ఉదయం 3-5 గంటల వరకు ధ్యానం చేస్తే?

సెల్వి
గురువారం, 14 మార్చి 2024 (13:00 IST)
తెల్లవారుజామున దైవారాధన, ధ్యానంతో ఆత్మశాంతి చేకూరుతుంది. సూర్యోదయానికి ముందు ధ్యానం ఆత్మకు బలాన్ని ఇస్తుందని.. తద్వారా కలియుగంలో ఏర్పడే ఇబ్బందుల నుంచి మానవజాతి ఉద్ధరించబడుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
రోజూ ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు బ్రహ్మ ముహూర్తం, రుషుల ముహూర్తంలో మేల్కొని దైవారాధన, ధ్యానం చేయడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. కలియుగంలో ఈ సమయంలో పూజ, ధ్యానం విశేష ఫలితాలను ఇస్తాయి. 
 
ఇంకా అజ్ఞానం తొలగిపోతుంది. జ్ఞానం చేకూరుతుంది. నవగ్రహాలు, ప్రకృతి అనుగ్రహం లభిస్తుంది. కలియుగంలో మానవజాతి అజ్ఞానం అనే చీకటి నుంచి బయటపడాలంటే.. ఉదయం పూట పూజతో సాధ్యమని సిద్ధ పురుషులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

తర్వాతి కథనం
Show comments