Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకృష్ణుడే లేనప్పుడు ద్వారక శోభ ఎందుకని సముద్రుడు తనలోకి లాక్కున్నాడు

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (22:38 IST)
ద్వారకా నగరంలో 16,108 భవనాలు వుండేవట. అర్జునుడు, ధర్మరాజు, భీమ, నకుల సహదేవులు ఈ నగరానికి వచ్చారు. నగరం సముద్రంలో మునిగిపోగా మిగిలిన శ్రీకృష్ణబలరాములు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. అర్జునుడు వారికి అంత్యక్రియలను యిక్కడే నిర్వహించాడని భారత కథనం.
 
శ్రీకృష్ణ పరమాత్మ తను నిర్మించిన ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోకుండా యాదవులను దాటించారు. అలా దాటించిన మరుక్షణంలో ఒక్కొక్క భవనం కూలి నీళ్లలో కలిసిపోయింది. శ్రీకృష్ణుడే లేనప్పుడు నగర శోభ ఎందుకని సముద్రుడు ఆ సుందర నగరాన్ని తనలోకి లాక్కున్నాడు.
 
ఇప్పటికీ ద్వారకాపురి యాత్రికులకు సముద్రంలో మునిగిపోయిన చోటును చూపిస్తారు. అల్లంత దూరాన రుక్మిణీ దేవాలయం నీళ్లలో కనిపిస్తుంది. జగద్రక్షణార్థం తన లీలలు చూపుతూ మధుర, బృందావనం, యమునాతట, గోవర్థనగిరి ప్రాంతాలను పునీతం చేసి ద్వారకలో, ద్వారకాధీశుడై, మోక్షద్వారధీశుడై ద్వాపరంలో అవతరించాడు. ఆ పరమాత్మ భగవద్గీతను వివరించి మోక్ష మార్గాన్ని సుగమం చేశాడు. అందుకే ఆ శ్రీకృష్ణుడిని మనసా కొలిచి తరిద్దాం.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments