Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకృష్ణుడే లేనప్పుడు ద్వారక శోభ ఎందుకని సముద్రుడు తనలోకి లాక్కున్నాడు

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (22:38 IST)
ద్వారకా నగరంలో 16,108 భవనాలు వుండేవట. అర్జునుడు, ధర్మరాజు, భీమ, నకుల సహదేవులు ఈ నగరానికి వచ్చారు. నగరం సముద్రంలో మునిగిపోగా మిగిలిన శ్రీకృష్ణబలరాములు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. అర్జునుడు వారికి అంత్యక్రియలను యిక్కడే నిర్వహించాడని భారత కథనం.
 
శ్రీకృష్ణ పరమాత్మ తను నిర్మించిన ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోకుండా యాదవులను దాటించారు. అలా దాటించిన మరుక్షణంలో ఒక్కొక్క భవనం కూలి నీళ్లలో కలిసిపోయింది. శ్రీకృష్ణుడే లేనప్పుడు నగర శోభ ఎందుకని సముద్రుడు ఆ సుందర నగరాన్ని తనలోకి లాక్కున్నాడు.
 
ఇప్పటికీ ద్వారకాపురి యాత్రికులకు సముద్రంలో మునిగిపోయిన చోటును చూపిస్తారు. అల్లంత దూరాన రుక్మిణీ దేవాలయం నీళ్లలో కనిపిస్తుంది. జగద్రక్షణార్థం తన లీలలు చూపుతూ మధుర, బృందావనం, యమునాతట, గోవర్థనగిరి ప్రాంతాలను పునీతం చేసి ద్వారకలో, ద్వారకాధీశుడై, మోక్షద్వారధీశుడై ద్వాపరంలో అవతరించాడు. ఆ పరమాత్మ భగవద్గీతను వివరించి మోక్ష మార్గాన్ని సుగమం చేశాడు. అందుకే ఆ శ్రీకృష్ణుడిని మనసా కొలిచి తరిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

తర్వాతి కథనం
Show comments