సరస్వతి దేవికి ఇష్టమైన నైవేద్యాలు... విద్యార్థులు ఆచరించాల్సినవి

విద్యను జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా సరస్వతీదేవి పూజలు అందుకుంటోంది. విద్యార్థిని, విద్యార్థులు ఆ తల్లి దర్శనం చేసుకుని తాము చదువుల్లో రాణించేలా చేయమని కోరుతుంటారు. అభివృద్ధి పథంలో తమని నడిపించమని ప్

Webdunia
సోమవారం, 16 జులై 2018 (15:56 IST)
విద్యను జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా సరస్వతీదేవి పూజలు అందుకుంటోంది. విద్యార్థిని, విద్యార్థులు ఆ తల్లి దర్శనం చేసుకుని తాము చదువుల్లో రాణించేలా చేయమని కోరుతుంటారు. అభివృద్ధి పథంలో తమని నడిపించమని ప్రార్ధిస్తుంటారు. సరస్వతి దేవి అమ్మవారి దర్శనం చేసుకోగానే మనస్సు ప్రశాంతతను పొందుతుంది.
 
ఆ తల్లి తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అలకరించబడి వీణను ధరించి ఉంటుంది. తెలుపు స్వచ్ఛతకు, పవిత్రతకు చిహ్నంగా కనిపిస్తుంది. అలాంటి శ్వేతవర్ణంలో అమ్మవారిని దర్శించడం వలన వెంటనే మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది. విద్యకు అధిదేవత అయిన అమ్మవారి ప్రీతిని పొందాలంటే ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది.
 
సరస్వతీ దేవికి పాలు, పెరుగు, వెన్న, తేనె, పాయాసం అంటే ఎంతో ఇష్టం. అందువలన ఆ తల్లికి నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాహనాలపై పిల్లల్ని తీసుకెళ్లే తల్లిదండ్రులూ, జాగ్రత్త: సజ్జనార్ ఐపీఎస్ సూచనలు

వందేమాతరం గీతంపై హోం మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు

మీ కుటుంబ సభ్యులకు ప్రాణహాని తప్పదంటూ నలుగురు ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు

ED Enters TTD Ghee Case: లడ్డూ కల్తీ కేసులో హవాలా లావాదేవీలు.. ఈడీ గుర్తింపు

పాకిస్తాన్‌ను అమెరికా తమ టాయిలెట్ పేపర్లా వాడుకుంది: పాక్ రక్షణ మంత్రి

అన్నీ చూడండి

లేటెస్ట్

08-02-2026 నుంచి 14-02-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

ఆచార్య చాణక్య నీతి శాస్త్రం.. నిద్రపోయే ముందు ఏం చేయాలి.. నేటి తప్పులను?

07-02-2026 శనివారం ఫలితాలు- గ్రహస్థితి అనుకూలంగా లేదు.

06-02-2026 శుక్రవారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దల సలహా తీసుకోండి...

Mahashivratri 2026: మహా శివరాత్రి రోజున రాజయోగాలు.. ఆ మూడు రాశులకు అదృష్టం

తర్వాతి కథనం
Show comments