రాఘవేంద్రస్వామి మహిమాన్వితం...

వెంకటనాథుడు క్రీ.శ.1621 దుర్మతి నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ విదియనాడు రాఘవేంద్రస్వామి వారు సన్యాసాశ్రమం స్వీకరించారు. ఆ తరువాత ఆయన తన శిష్య బృందంతో కలిసి అనేక ప్రాంతాలను వెళుతారు. తన భక్తుని కుమారుడు

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (11:49 IST)
వెంకటనాథుడు క్రీ.శ.1621 దుర్మతి నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ విదియనాడు రాఘవేంద్రస్వామి వారు సన్యాసాశ్రమం స్వీకరించారు. ఆ తరువాత ఆయన తన శిష్య బృందంతో కలిసి అనేక ప్రాంతాలను వెళుతారు. తన భక్తుని కుమారుడు మామిడి రసం నింపిన గంగాళంలో పడి మరణించినప్పుడు స్వామి మూల రామునిని స్మరించి తన భక్తుని కుమారుని బ్రతికిస్తారు.
  
 
ఎవరి సహాయసహకారాలు అందని ప్రదేశంలో తన భక్తుని భార్య ప్రసవ వేదనతో భాదపడుతుంటే ఆమెకి సుఖప్రసవం కలిగేలా చేస్తారు రాఘవేంద్రస్వామి వారు. పశువుల కాపరి అయిన వెంకన్నను ఆయన ఆశీర్వదించి తన అనుగ్రహ హస్తంతో దివాను అయ్యేలా చేస్తారు. ఓ వ్యక్తి అహంభావాన్ని నశింపజేయడం కోసం ఆ గ్రామంలో యజ్ఞయాగాదులు జరిగేలా చూడడం కోసం రోకలి చిగురించేలా చేస్తారు స్వామివారు. 
 
తన శక్తిని పరీక్షించాలనుకున్న నవాబుకు తగిన విధంగా సమాధామిచ్చి మంచాల గ్రామాన్ని బహుమతిగా పొందుతారు. ఈ ప్రాంతంలోని ప్రజలంతా కరవు కాటకాలతో బాధలు పడుతుంటారు. దాంతో రాఘవేంద్రస్వామి ఆ ప్రాంతంలోనికి వచ్చిన వెంటనే వర్ష ధారలు కురిపించి ఆ ప్రజలను కరవు కాటకాల నుండి కాపాడుతారు.      

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: పాకిస్థాన్ అదుర్స్.. మూడో ప్రపంచ యుద్ధం అలా ఆగింది..

భాగ్యనగరంలో దారుణం.. ట్రైనీ పైలెట్ విద్యార్థినిపై అత్యాచారం

మేనకోడలిపై అత్యాచారం... కొడుకుపై క్రిమినల్ కేసు పెట్టిన కన్నతల్లి

అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్: పాకిస్థాన్ సంధి- 14 రోజులు గడువు

విభూతి జలపాతంలో మునిగి పర్యాటకుడి మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

05-04-2026 నుంచి 11-04-2026 వరకు ఫలితాలు- మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...

04-04-2026 శనివారం ఫలితాలు.. అదృష్ట యోగమే కలిసివస్తుంది..

03-04-2026 శుక్రవారం ఫలితాలు... అనుకోని సమస్య ఎదురవుతుంది

రాత్రి వేళ తిరుమల గిరులు ఎంత అద్భుతంగా వున్నాయో..? (video)

హనుమజ్జయంతి.. కోటి సంవత్సరాల ముందు పుట్టారు.. 41 రోజుల దీక్ష

తర్వాతి కథనం
Show comments