పితృపక్షం మహాలయంతో పూర్తి.. ఇవి చేయాలి.. ఇవి చేయకూడదు..

సెల్వి
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (15:25 IST)
ఈ ఏడాది పితృపక్షం సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 18వ తేదీ పితృపక్షం దినాలు ప్రారంభం అవుతాయి. అక్టోబర్‌ 2వ తేదీ మహాలయ అమావాస్యతో ముగియనుంది. ఈ సమయంలో పితృ దేవతలకు శ్రాద్ధం ఇవ్వడం ద్వారా వారి ఆశీర్వాదాన్ని పొందవచ్చు. 
 
ఈ సమయంలో శ్రాద్ధ కర్మలు నిర్వహించడం, కాకులు పిండ ప్రదానం, బ్రాహ్మణులకు భోజనాలు, వస్త్రదానం వంటివి చేస్తారు. ఇలా చేస్తే వంశాభివృద్ధి వుంటుంది. అడ్డంకులు తొలగిపోతాయి. పితృపక్షంలో పొరపాటున కూడా ఆహారంలో ఉల్లి, వెల్లుల్లిని తినకూడదు. 
 
మద్యం మంసానికి దూరంగా ఉండాలి. ఈ సమయంలో బ్రహ్మచర్యం పాటించాలి. ఇక పితృపక్షం అంటే పీడదినాలుగా పరిగణిస్తారు కాబట్టి కొత్త పనులు ప్రారంభించకూడదు. శుభకార్యాలు చేయకూడదు. కారు ఇల్లు వంటివి కొనుగోలు చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

అన్నీ చూడండి

లేటెస్ట్

02-11-2025 నుంచి 08-11-2025 వరకు మీ వార ఫలితాలు - అన్ని విధాలా అనుకూలమే

November 2025 Monthly Horoscope : నవంబర్ మాసం 12 రాశులకు ఎలా వుంటుంది? ఆ రెండు రాశులు?

Vishweshwara Vrat 2025: విశ్వేశ్వర వ్రతం ఎప్పుడు, ఆచరిస్తే ఏంటి ఫలితం?

Karthika Soma Pradosam: కార్తీక సోమవారం ప్రదోషం.. ఇలా చేస్తే అన్నీ శుభాలే

Prabodhini Ekadashi 2025: చాతుర్మాసం ముగిసింది.. ప్రబోధిని ఏకాదశి.. కదంబ వృక్షం పూజ చేస్తే?

తర్వాతి కథనం
Show comments