Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త ఇంటి ప్రవేశంలో పాలు ఎందుకు పొంగిస్తారంటే..?

Webdunia
గురువారం, 1 నవంబరు 2018 (14:53 IST)
సాధారణంగా కొత్త ఇల్లు కట్టుకున్నా.. లేదా.. ఇతర ఇళ్లలోకి ప్రవేశించినా.. ఆ ఇంట్లో పాలు పొంగించడం సంప్రదాయం. ఇలా పాలు పొంగిస్తే గృహాల్లో అంతా శుభాలే జరిగే ఇల్లవుతుందని చెప్తున్నారు. మరి దీని వెనుక గల అర్థాన్ని తెలుసుకుందాం.. సకల సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ధనధాన్యాలు చేకూర్చేవారు. ఎక్కడైతే శుచి శుభ్రతతో ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పక కొలువై ఉంటారు. సముద్ర గర్భం నుండి జన్మించారు.
 
నారాయణి హృదయేశ్వరుడు పాల సాగరమున పవళించిన శ్రీహరి. లక్ష్మీదేవి ఇంట్లో నివాసముంటారు. కనుక ఆ ఇండ్లల్లో పాలు పొంగిస్తే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ధనం, ప్రశాంతత చేకూరుతుందని విశ్వాసం. అలానే కొత్తగా నిర్మించిన ఆ ఇంట్లోకి ముందుగా ఆవును ప్రవేశపెట్టి ఆ తరువాత ఇంటి యజమాని లోపలికి ప్రవేశిస్తే.. ఆ ఇంట్లో ఎలాంటి దోషాలు ఉండవని చెప్తున్నారు. 
 
కొందరు కొత్తగా ఇంట్లోకి చేరే సమయంలో ఆ ఇంటి యజమాని ఆడపడుచును పిలిచి పాలు పొంగించి ఆ పాలలో అన్నం వండి చుక్కపక్కల వారికి సమర్పిస్తారు. ఇలా చేస్తే.. ఆ ఇంట్లో సుఖశాంతులకు, సంపదకు ఎలాంటి లోటు ఉండదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

లేటెస్ట్

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

తర్వాతి కథనం
Show comments