Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటికి తోరణాలు ఎందుకు కట్టాలో తెలుసా..?

Webdunia
గురువారం, 1 నవంబరు 2018 (12:22 IST)
సాధారణంగా పండుగలు, శుభకార్యాలు జరుపుకునేటప్పుడు ఇంటికి తోరణాలు కడుతుంటాం. ఏదైనా ఓ శుభకార్యం ప్రారంభించారంటే చాలు.. వెంటనే గుమ్మానికి తోరణాలు కట్టేస్తుంటారు. ఆ తోరణాలు కూడా వేటితో కడుతారంటే.. మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి ఆకులతోనే.. కానీ, ఎక్కువగా ఉపయోగించేది మామిడి ఆకులు మాత్రమే...
 
అసలు ఇంటికి తోరణాలు ఎందుకు కట్టాలి.. వాటిని కడితే.. ఏం ప్రయోజనమని కొందరి అంటుంటారు.. గుమ్మాలకు మామిడి తోరణాలు ఎందుకు కట్టుతారంటే.. పండుగలు లేదా శుభకార్యాల సమయాల్లో కుటుంబ సభ్యుల్లో పని ఒత్తిడిని, శ్రమను పోగొట్టెది మామిడాకు తోరణమే. కొందర మంది పండుగ రోజుల్లో కూడా ఉదయాన్నే లేవకుండా.. నిద్రపోతుంటారు...
 
అలాంటి వారికి మామిడి తోరణాలు మంచిగా పనిచేస్తాయి. ఈ తోరణాలు ఇంట్లో కట్టితే నిద్రలేమిని పోగొడుతుంది. దాంతో పాటు మనం పండుగ రోజుల్లో దేవుళ్లకు పూజలు చేస్తూ.. నాకీ కోరిక తీర్చు స్వామి అంటూ ప్రార్థిస్తుంటాం. ఈ కోరికలను మామిడి ఆకులే నెరవేర్చుతాయని చాలామంది నమ్ముతారు. ప్రాచీన కాలం నుండి పర్వదినాల్లో యజ్ఞయాగాల్లో ధ్వజారోహణం చేస్తుంటారు. దీనిని అనుసరించే తోరణాలు కట్టే ఆచారం వచ్చిందని పండితులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

అన్నీ చూడండి

లేటెస్ట్

2025 ఫిబ్రవరి 17-19 మధ్య జరిగే దేవాలయాల మహాకుంభ్‌కు వేదికగా తిరుపతి

16-02-2025 నుంచి 22-02-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

తర్వాతి కథనం
Show comments