Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూర్మ జయంతి... సేమియాతో స్వీట్లు, పండ్లు.. విష్ణు సహస్రనామాన్ని..?

సెల్వి
బుధవారం, 22 మే 2024 (17:41 IST)
కూర్మ జయంతి అనేది విష్ణువు భక్తులకు ముఖ్యమైన రోజు. ఈ సంవత్సరం, కూర్మ జయంతి వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమతో వస్తోంది. పూర్ణిమ తిథి మే 22న సాయంత్రం 6:47 గంటలకు ప్రారంభమై మే 23న రాత్రి 7:22 గంటలకు ముగుస్తుంది. 
 
సముద్ర మథనం సమయంలో, విష్ణువు కూర్మగా రూపాంతరం చెందాడు. ఈ రోజున తులసీ ఆకులు, గంధం, పువ్వులు, స్వీట్లు, పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా సేమియాతో చేసిన తీపి వంటకాలు నైవేద్యంగా సమర్పించాలి.  
 
ఈ రోజున భక్తులు తృణధాన్యాలు, పప్పులకు దూరంగా ఉండి ఉపవాసం చేపట్టాలి. చాలామంది రాత్రంతా మేల్కొని జాగరణ చేస్తూ.. విష్ణు సహస్రనామాన్ని పఠిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

09-05-2025 శుక్రవారం దినఫలితాలు-చీటికిమాటికి చికాకుపడతారు

08-05-2025 గురువారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత ఉండదు...

07-05-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది...

06-05-2025 మంగళవారం దినఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...

Jogulamba: జోగులాంబ ఆలయం.. దక్షిణ కాశీ.. జీవకళ తగ్గితే.. అక్కడ బల్లుల సంఖ్య పెరిగితే?

తర్వాతి కథనం
Show comments