నవగ్రహాల నోము ఎలా చేయాలంటే..?

కార్తీక మాసంలో నవగ్రహ దీపాల నోమును ఆచరిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెప్తున్నారు. ఈ నోమును మూడురోజుల పాటు చేయవలసి ఉంటుంది. ముందుగా ఆదిభగవానుడైన గణపతిని పూజించాలి. ఆ తరువాతనే శివునికి పూజ చేయాలని పు

Webdunia
బుధవారం, 3 అక్టోబరు 2018 (14:42 IST)
కార్తీక మాసంలో నవగ్రహ దీపాల నోమును ఆచరిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెప్తున్నారు. ఈ నోమును మూడురోజుల పాటు చేయవలసి ఉంటుంది. ముందుగా ఆదిభగవానుడైన గణపతిని పూజించాలి. ఆ తరువాతనే శివునికి పూజ చేయాలని పురాణం చెబుతోంది. ఈ నవగ్రహాల నోమును ఎలా చేయాలంటే.. మెుదటగా నవధాన్యాలతో దీపారాధన చేయాలి.
 
దీపారాధన ఎలా చేయాలంటే.. నవధాన్యాలను కొద్దికొద్దిగా తీసుకుని వాటిపై దీపాలు పెట్టుకుని ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ దీపారాధన చేయాలి. తరువాత అమ్మవారికి ఇష్టమైన స్తోత్ర పారాయం చేసి తొమ్మిదిమంది బ్రాహ్మణులకు ఆ నవధాన్య దీపాలను ఇవ్వాలి. ముఖ్యంగా ఈ నోమును సాయంత్రం వేళలోనే చేయాలని పండితులు చెబుతున్నారు. 
 
నోము ఆచరించిన తరువాత అక్షంతలను ఇంటి ఈశాన్య ప్రాంతంలో చల్లి, ఆ తరువాత కుటుంబంలోని సభ్యుల శిరస్సుపై చల్లుకోవాలి. ఈ నోము మూడురోజుల పాటు ఆచరించడం వలన సిరిసంపదలు, సంతోషాలు చేకూరుతాయని చెప్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హెటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో క్షణాల్లో దగ్ధమైపోయిన బస్సు

ఫరిదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్‌లో ఉన్నత విద్యావంతులే కీలక భాగస్వాములు...

అహంకారంతో అన్న మాటలు కాదు.. క్షమించండి : శివజ్యోతి

రిచెస్ట్ బెగ్గర్స్... తిరుమలలో ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం...

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Love: ప్రేమిస్తే ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిల్నే ప్రేమించాలి.. ఎందుకంటే?

20-11-2025 గురువారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల మార్గంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరిచిన Vi ; పిల్లల భద్రతకు అనువైన వి సురక్ష రిస్ట్ బ్యాండ్

Vaikunta Darshan: ఆన్‌లైన్‌లోనే వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ

19-11-2025 బుధవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

తర్వాతి కథనం
Show comments