Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువారం నాడు జామపండును నైవేద్యంగా పెడితే..?

గురువారం అంటే గురుభగవానునికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున పసుపు రంగు దుస్తులను ధరించి ఈ స్వామివారికి పూజలు చేయడం వలన వీరి అనుగ్రహం దక్కుతుందని పురాణాలలో చెప్పబడింది.

Webdunia
బుధవారం, 3 అక్టోబరు 2018 (14:01 IST)
గురువారం అంటే గురుభగవానునికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున పసుపు రంగు దుస్తులను ధరించి ఈ స్వామివారికి పూజలు చేయడం వలన వీరి అనుగ్రహం దక్కుతుందని పురాణాలలో చెబుతున్నారు. గురువారం రోజున జామపండ్లను, శెనగలతో తయారుచేసిన పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి.
 
ఈ రోజున స్త్రీలు పసుపు రంగు పువ్వులు పెట్టుకుని స్వామివారిని ఆరాధించడం వలన సిరిసంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అలానే ఈ రోజు మామిడి, నిమ్మ, సపోటా పండ్ల జ్యూస్‌లను తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు. గురుభగవానునికి శెనగపిండితో తయారు చేసిన వంటకాలు నైవేద్యంగా సమర్పించడం వలన అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తప్పుడు కేసుల నుంచి విముక్తి కల్పించండి.. సీఎం బాబును కోరిన నటి జెత్వానీ!!

విశాఖలో వైకాపా ఖేల్‌ఖతం : టీడీపీలో చేరనున్న జగన్ పార్టీ కార్పొరేటర్లు

Sudiksha Konanki: సుధీక్ష కొనంకీకి ఏమైంది..? మరణించిందా? ఆ లేఖ ఆమె ఫ్యామిలీ పంపిందా?

ఐఎస్ఎస్ నుంచి భూమికి తిరుగు పయనమైన సునీతా విలియమ్స్

Ranya Rao : నన్ను అరెస్ట్ చేయకండి.. పెళ్లైన నెలలోనే విడిపోయాం.. కోర్టులో నటి రన్యా రావు భర్త

అన్నీ చూడండి

లేటెస్ట్

16-03-2025 నుంచి 22-03-2025 వరకు మీ వార ఫలితాలు-ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి.

Gangaur Vrat: గంగౌర్ గౌరీ పూజ పార్వతీ పరమేశ్వరులకు అంకితం.. ఇలా చేస్తే?

15-03-2025 శనివారం ఆస్ట్రాలజీ - పత్రాల రెన్యువల్లో జాగ్రత్త వహించండి...

Chanakya Niti: భార్యాభర్తలిద్దరూ కలిసి చేయకూడని ఆ 4 పనులు.. ఏంటవి?

Lakshmi Jayanti : హోలీ రోజునే శ్రీలక్ష్మి జయంతి- శుక్రవారం వచ్చింది.. ఇవన్నీ చేస్తే ఐశ్వర్యం మీ సొంతం..

తర్వాతి కథనం
Show comments