బిల్వదళాలతో శివునికి అభిషేకాలు.. ఎందుకు..?

పరమేశ్వరునికి బిల్వ దళాలంటే చాలా ఇష్టం. అందువలన స్వామివారికి బిల్వ దళాలతో పూజలు చేస్తుంటారు. ఈ బిల్వ దళాలతో స్వామివారిని ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలలో చెబుతున్నారు. అలానే బిల్వదళ

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (11:42 IST)
పరమేశ్వరునికి బిల్వ దళాలంటే చాలా ఇష్టం. అందువలన స్వామివారికి బిల్వ దళాలతో పూజలు చేస్తుంటారు. ఈ బిల్వ దళాలతో స్వామివారిని ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలలో చెబుతున్నారు. అలానే బిల్వదళాలు వేసిన జలంతో శివునికి అభిషేకాలు చేయడం వలన భోగభాగ్యాలు కలుగుతాయని చెప్తున్నారు.
 
శివలింగాన్ని పూజించి పువ్వులతో అభిషేకాలు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. పరమేశ్వరునికి బిల్వదళాలతో అభిషేకాలు చేయడం వలన భోగభాగ్యాలు లభిస్తాయి. కాబట్టి విశేషమైన పర్వదినాల్లో, మహాశివరాత్రి రోజున బిల్వదళాలతో శివునికి అభిషేకాలు చేయవలసి ఉంటుంది.         

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వెనక్కి తగ్గేదేలేదంటున్న ఇరాన్.. పౌరులు యుద్ధంలో పాల్గొనాలని పిలుపు

ఏపీ దేవాదాయ శాఖ ఏసీ కాళింగిరి శాంతి అరెస్టు

ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతం... డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

డ్రాగన్ కంట్రీ వంకరబుద్ధి.. హార్మూజ్ జలసంధిపై కన్ను... భారత్‌కు గట్టిదెబ్బ?

మాకు తిక్కరేగితే ఆ పత్రిక కార్యాలయాన్ని తగలబెట్టేస్తాం : ఆర్కే రోజా హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

04-04-2026 శనివారం ఫలితాలు.. అదృష్ట యోగమే కలిసివస్తుంది..

03-04-2026 శుక్రవారం ఫలితాలు... అనుకోని సమస్య ఎదురవుతుంది

రాత్రి వేళ తిరుమల గిరులు ఎంత అద్భుతంగా వున్నాయో..? (video)

హనుమజ్జయంతి.. కోటి సంవత్సరాల ముందు పుట్టారు.. 41 రోజుల దీక్ష

02-04-2026 గురువారం ఫలితాలు-విశేషమైన కార్యసిద్ధి ఉంది

తర్వాతి కథనం
Show comments