అరటి ఆకుపై భోజనాన్ని ఎలా వడ్డించాలి? (video)

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (22:08 IST)
అన్నం తినడం కేవలం కడుపు నింపుకోవడం ఒక్కటే కాదు. అనేక దేవతాశక్తుల ప్రభావం అన్నం పైన వుంటుంది. జీవకోటికి దేహ, మనఃప్రాణాలను సమకూర్చే అన్నాన్ని పవిత్రం చేసుకోవడం వల్ల జీవితం శుద్ధమై, సిద్ధులను పొందగలదు. అందుకే నియమాలున్నాయి.
 
అరటి ఆకును వేసేటపుడు ఈనె తీయకూడదు. ఆకు చివరి భాగం ఎడవైపు వుండేట్లు పెట్టుకోవాలి. విస్తరిలో మొదట ఎదురుగా కూరలు, కూరల వడ్డన తర్వాత విస్తరి మధ్యలో అన్నం, ఆ తర్వాత విస్తరిలో కుడివైపు పాయసం, పప్పు వేయాలి.
 
ఎడమ వైపు పిండి వంటలు, చారు, చివరకు పెరుగు వడ్డించాలి. భోజనం ప్రారంభించకముందే ఉప్పును వడ్డించకూడదు. ఉప్పు ఒక్కదాన్నే ప్రత్యేకంగా వడ్డించకూడదు. తినడానికే ముందే ఉప్పునూ, తినడం ప్రారంభమైన తర్వాత నేతినీ, పాయసాన్ని వడ్డించకూడదు. పాయసాన్నీ, నేతిని ముందుగానే వడ్డించాలి. పౌర్ణమి, అమవాస్యలలో రాత్రిపూట భోజనం చేయకూడదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

Pawan Kalyan: పీఠాపురంలో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేయనున్న పవన్

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

అన్నీ చూడండి

లేటెస్ట్

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments