శనివారం రోజున హనుమంతుడికి తైలం సమర్పణ చేస్తే?

భక్తులను అనుగ్రహించడంలో హనుమంతుడు ఎంత మాత్రం ఆలస్యం చేయడు. ఆకుపూజ సిందూరాభిషేకం ఆయనకి ఎంతో ఇష్టమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ఆ విధంగా ఆయన ప్రీతి చెందేలా చేయడానికి భక్తులు శ్రద్ధ చూపుతు

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (10:55 IST)
భక్తులను అనుగ్రహించడంలో హనుమంతుడు ఎంత మాత్రం ఆలస్యం చేయడు. ఆకుపూజ సిందూరాభిషేకం ఆయనకి ఎంతో ఇష్టమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ఆ విధంగా ఆయన ప్రీతి చెందేలా చేయడానికి భక్తులు శ్రద్ధ చూపుతుంటారు. ఇక హనుమంతుడికి శనివారాం రోజున తైలం సమర్పించడం వలన శనిదేవుడు శాంతిస్తాడని కూడా ఆధ్యాత్మిక గ్రంధాలు పేర్కొంటున్నాయి.
 
శనిదోషం వలన ఎంతటి వారైనా నానా రకాల బాధలను అనుభవించవలసి ఉంటుంది. ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదురవుతుంటాయి. ఆరోగ్యపరమైన, ఆర్థిక పరమైన సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో శనిదేవుడు ప్రీతి చెందేలా చేయడం వలన ఆయనకి శాంతి కలుగుతుంది. ఫలితంగా శనిదోష ప్రభావం తగ్గిపోతుంది.
 
అలా శని దేవునికి ప్రీతి కలిగించే పనుల్లో ఒకటిగా శనివారం రోజున హనుమంతుడికి తైల సమర్పణ చెప్పబడుతోంది. అందువలన శనిదోష ప్రభావం వలన ఇబ్బందులు పడుతున్నవారు శనివారం రోజున హనుమంతుడికి తైల సమర్పణ చేయడం వలన మంచి ఫలితం కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వెనక్కి తగ్గేదేలేదంటున్న ఇరాన్.. పౌరులు యుద్ధంలో పాల్గొనాలని పిలుపు

ఏపీ దేవాదాయ శాఖ ఏసీ కాళింగిరి శాంతి అరెస్టు

ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతం... డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

డ్రాగన్ కంట్రీ వంకరబుద్ధి.. హార్మూజ్ జలసంధిపై కన్ను... భారత్‌కు గట్టిదెబ్బ?

మాకు తిక్కరేగితే ఆ పత్రిక కార్యాలయాన్ని తగలబెట్టేస్తాం : ఆర్కే రోజా హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

04-04-2026 శనివారం ఫలితాలు.. అదృష్ట యోగమే కలిసివస్తుంది..

03-04-2026 శుక్రవారం ఫలితాలు... అనుకోని సమస్య ఎదురవుతుంది

రాత్రి వేళ తిరుమల గిరులు ఎంత అద్భుతంగా వున్నాయో..? (video)

హనుమజ్జయంతి.. కోటి సంవత్సరాల ముందు పుట్టారు.. 41 రోజుల దీక్ష

02-04-2026 గురువారం ఫలితాలు-విశేషమైన కార్యసిద్ధి ఉంది

తర్వాతి కథనం
Show comments