శ్రీవారి భక్తుల కోసం టీటీడీ గోవిందా యాప్

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (17:52 IST)
శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే.. ఇక భక్తులకు శ్రమ వుండదు. తిరుమలలో రూమ్ నుంచి దర్శనం వరకు యాప్‌లో బుక్ చేసుకోవచ్చు. శ్రీవారి భక్తులకు గోవిందా యాప్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. 
 
ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కూడా గోవింద యాప్‌లో పొందవచ్చు. ఇందుకోసం తేదీని ఎంపిక చేసుకుని స్లాట్ బుక్ చేసుకుని పేమెంట్ పూర్తి చేయాలి. ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా ఈ యాప్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఏ రోజున ఎలాంటి గది కావాలో యాప్ చూసి బుక్ చేసుకోవచ్చు. 
 
ఇక టీటీడీ నిర్వహించే సేవ ఎలక్ట్రానిక్ డిప్ కోసం గోవింద యాప్‌లోనే సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. అంతేగాకుండా తిరుమల శ్రీవారికి కానుకలు సమర్పించాలనుకునే వారికి యాప్‌లోనే హుండీ వుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

లేటెస్ట్

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

తర్వాతి కథనం
Show comments