Webdunia - Bharat's app for daily news and videos

Install App

భస్మ స్నానం విశిష్టత ఏమిటో తెలుసా?

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (22:25 IST)
భస్మ స్నానం చేసినవాడు తన వంశాన్ని ఉద్దరిస్తాడు. దీనిని మించిన స్నానం లేదు. విభూతి సర్వ రోగాలను తిప్పితిప్పి కొడుతుంది. పిల్లల్లో వచ్చే భయాలు, జ్వరాలు మొదలైనవి దూరం చేసే హక్కు విభూతిది. లలాటం మీద విభూతిని పూసుకుంటే శిరస్సులో చేసిన పాపాలు హరిస్తాయి. బ్రహ్మని భాసితం చేస్తుంది కనుక భసితము అన్నారు.

 
అణిమాది అష్టవిభూతులు ప్రసాదిస్తుంది కనుక విభూతి అన్నారు. ఇది రక్ష. విభూతి క్రోధాన్ని హరిస్తుంది. బాహువుల మీద పూసుకుంటే పాపాలు నశిస్తాయి. నాభి మీద పూసుకుంటే పరాయి స్త్రీ వ్యామోహం దరిచేరదు. గుండెల మీద పూసుకుంటే మానసిక ఆందోళన దరిచేరదు.

 
మూడు పూటలా విభూతి ధరిస్తే చర్మరోగాలు రావు. సమస్త శుభములను పొందుటకు వారధి.. శ్రీసాయి దివ్య విభూతి. విభూతి అంటే ఐశ్వర్యం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు చెబుతాడు. అటువంటి విభూతి ధరించిన పరమేశ్వరుని పూజ శాంతిసౌభాగ్యదాయకం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

లేటెస్ట్

13-04-2025 నుంచి 19-04-2025 వరకు మీ వార ఫలితాలు

12-04-2025 శనివారం మీ రాశిఫలాలు : వివాదాలు సద్దుమణుగుతాయి...

ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి వచ్చిన దారినే ఎందుకు వెళ్లిపోతుందో తెలుసా?

టీటీడీ గోశాలలో 100కి పైగా ఆవులు చనిపోయాయా? అవన్నీ అసత్యపు వార్తలు

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

తర్వాతి కథనం
Show comments