Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివనామాన్ని స్మరిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?

పరమేశ్వరుడు మహా దయా సాగరుడు. ఈ స్వామివారిని ప్రేమతో, భక్తిశ్రద్ధలతో పూజిస్తే చాలు కరుణతో కరిగిపోతాడు. అభిషేకాలు చేస్తే చాలు కోరిన వరాలను తప్పకుండా ప్రసాదిస్తాడు. భక్తులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా శి

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (12:33 IST)
పరమేశ్వరుడు మహా దయా సాగరుడు. ఈ స్వామివారిని ప్రేమతో, భక్తిశ్రద్ధలతో పూజిస్తే చాలు కరుణతో కరిగిపోతాడు. అభిషేకాలు చేస్తే చాలు కోరిన వరాలను తప్పకుండా ప్రసాదిస్తాడు. భక్తులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా శివ నామాన్ని స్మరిస్తే చాలు స్వామివారు ప్రీతి చెందుతారు. శివనామ మహిమ అపారమని పురాణాలలో చెప్పబడింది.
 
శివనామ స్మరించడం వలన ముక్తి లభిస్తుందని చెబుతున్నారు. శి అంటే మంగళం, వ అంటే అనుగ్రహంచేవారని అర్థం. ఎవరైతే పాపాలతో బాధపడుతున్నారో వారు శివనామ స్మరిస్తే చాలా వెంటనే పాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా సమస్త దుఃఖాల నుండి విముక్తి లభిస్తుంది. అలానే కాశీ క్షేత్రంలో శరీరాన్ని విడిచిపెట్టిన వారికి కలిగే ముక్తి శివ నామాన్ని స్మరించేవారికి కూడా కలుగుతుందని పరమేశ్వరుడే పార్వతీ దేవికి చెప్పారు.         

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు

19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...

తర్వాతి కథనం
Show comments