Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీదేవి ఆరాధన ఫలితం... అంతా మేలు కలుగుతుంది...

జీవితం ఆనందంగా, సంతోషంగా సాగిపోవాలనే అందరూ కోరుకుంటారు. చాలామందికి ఆపదలు, అనారోగ్యాలు, ఇతర సమస్యలు ఎక్కువగా బాధపెడుతుంటాయి. అటువంటి సమస్యల నుండి బయటపడడానికి ధనం ఎంతో అవసరమవుతుంది. ధనం అన్ని అవసరాలను తీర్చలేకపోయినా కొన్ని పరిస్థితుల నుండి బయటపడడానికి

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (11:41 IST)
జీవితం ఆనందంగా, సంతోషంగా సాగిపోవాలనే అందరూ కోరుకుంటారు. చాలామందికి ఆపదలు, అనారోగ్యాలు, ఇతర సమస్యలు ఎక్కువగా బాధపెడుతుంటాయి. అటువంటి సమస్యల నుండి బయటపడడానికి ధనం ఎంతో అవసరమవుతుంది. ధనం అన్ని అవసరాలను తీర్చలేకపోయినా కొన్ని పరిస్థితుల నుండి బయటపడడానికి అది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది.
    
 
ధనాన్ని ప్రసాందించేది లక్ష్మీదేవి అనే విషయం అందరికి తెలిసిందే. ఆ తల్లి ప్రీతి చెందేలా చేస్తేనే ఆమె అనుగ్రహం లభిస్తుంది. ప్రతి శుక్రవారం రోజునా భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారు ప్రీతి చెందుతారు. తల్లిదండ్రులను, అతిథులను సేవించేవారి ఇంట, దానధర్మాలు చేస్తూ మూగజీవాల పట్ల దయను చూపించే వారియందు అమ్మవారు ప్రీతిని కలిగి ఉంటారని పురాణాలలో చెప్పబడింది.              

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

Elephant: తిరుమల శ్రీవారి మెట్టు సమీపంలో ఏనుగుల గుంపు.. యాత్రికులు షాక్

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

అన్నీ చూడండి

లేటెస్ట్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

తర్వాతి కథనం
Show comments