Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంఖువును స్మశానంలో వుంచితే.. దుర్మరణం చెందిన ఆత్మలు..?

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (12:37 IST)
గాయత్రీ దేవి చేతిలో శంఖం వుంటుంది. వరాహి, త్రిపురసుందరి వంటి శక్తి మాతల చేతుల్లో శంఖువు తప్పకుండా వుంటుంది. వీరికి శంఖువులతో మాలను సమర్పించడం చేస్తుంటారు. శంఖువులో మూల మంత్రాన్ని ఆవాహన చేసి.. ఆ నీటిని దేవతలకు అర్చించడం ద్వారా సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. దేవతలకు శంఖువు ప్రీతికరం. అలాంటి పునీతమైన, శుభ్రతకు మారుపేరుగా భావిస్తున్న శంఖువును ఇంట్లో వుంచి పూజించడం ద్వారా సుభీక్షం లభిస్తుంది.  
 
తామరపూవు, శంఖువు వుండే ఇంట సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కుబేర లక్ష్మీ మంత్రంతో శంఖువు పూజ చేసి.. ఆ నీటితో శ్రీ మహాలక్ష్మికి అభిషేకం చేసేవారికి సంపదలు చేకూరుతాయి. వాస్తు ప్రయోగాల్లో మయాన్, విశ్వకర్మల పుస్తకాల్లో శంఖుస్థాపన మహూర్తం అని పేర్కొనబడి వుంది. 
 
శంఖువుపై నవధాన్యాలను వుంచి.. ఓ చెక్క పెట్టెలో ఎండ్రకాయలు సంచరించిన మట్టి, చెరువు మట్టి, పుట్ట మట్టి వుంచి.. ఆ పెట్టెను పూజా మందిరంలో వుంచి పూజలు చేస్తే.. అష్టైశ్వర్యానికి ఢోకా వుండదు. అంతేకాకుండా స్మశానాల్లో శంఖువును వుంచితే.. అక్కడున్న దుర్మరణం చెందిన ఆత్మలు తొలగిపోతాయని.. వాస్తు శాస్త్రం చెప్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రమాదం ఘంటికలు మోగిస్తున్న గులియన్ బారీ సిండ్రోమ్... ఈ లక్షణాలు వుంటే సీబీఎస్

మనీలాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని అరెస్టు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వజ్రాలు పొదిగివున్న నెక్లెస్ స్వాధీనం...

ఊగిపోయిన ఢిల్లీ రైల్వే స్టేషన్.. వణికిపోయిన ప్రయాణికులు.. ఎందుకంటే..

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

15-02-2025 శనివారం రాశిఫలాలు - ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

అలాంటి వాడిది ప్రేమ ఎలా అవుతుంది? అది కామం: చాగంటి ప్రవచనం

Phalgun Month 2025: ఫాల్గుణ మాసం వచ్చేస్తోంది.. చంద్రుడిని ఆరాధిస్తే.. పండుగల సంగతేంటి?

తర్వాతి కథనం
Show comments