Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో రాముడు.. ఏప్రిల్ 9న ఉగాది ఆస్థానం

సెల్వి
సోమవారం, 8 ఏప్రియల్ 2024 (20:18 IST)
Rama
ఉగాది సందర్భంగా, తెలుగు కొత్త సంవత్సరాది రోజున తిరుమల వేంకటేశ్వర స్వామిని వివిధ పౌరాణిక పాత్రల చిత్రాలతో అలంకరించారు. తిరుమల ఆలయం ముందు దశావతారాల  అలంకరణలు చేశారు. ఇందులో భాగంగా శక్తివంతమైన విల్లుతో పట్టుకున్న భారీ రాముడి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. తిరుమలలో ఈ నెల 9న ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. బంగారు వాకిలిలో అర్చకులు, పండితులు పంచాగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. 
Tirumala
 
ఉగాది సందర్భంగా టీటీడీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది. ఉగాది పండుగను పురస్కరించుకుని ముందుగా మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, అనంతరం శుద్ధి నిర్వహిస్తారు. అనంతరం బంగారు వాకిలిలో ఆగమ పండితులు, అర్చకులు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

28-06-2025 శనివారం దినఫలితాలు - నగదు చెల్లింపుల్లో జాగ్రత్త...

Sankashti Chaturthi: ఆషాఢ శుక్ల పక్షం- చతుర్థి వ్రతం - రవియోగం- వినాయక పూజతో అంతా శుభం

హమ్మయ్య.. తిరుమలలో తగ్గిన ఫాస్ట్ ఫుడ్స్- కారం, నూనె పదార్థాలొద్దు.. ఆ వంటకాలే ముద్దు!

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments