Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపం పంచభూతాల కలయిక.. ఎలాగంటే?

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (05:00 IST)
దీపం పంచభూతాల కలయిక. ఎలాగంటే ప్రమిదపు మట్టి భూమిగాను నూనె నీరుగాను, అగ్నిజ్వాల నిప్పు గాను, దీపం వెలగడానికి కారణమైన ఆక్సిజన్ గాలి గాను దీపపు కాంతిని ప్రసరింపజేసేది ఆకాశంగాను ఇలా పంచభూతాలు దీపంలో ఉన్నాయి.

అందుకే దీపం వెలిగించి పంచభూతాల నవగ్రహ కలయికతో అష్టైశ్వర్యాలు పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
దీపపు ప్రమిద సూర్యుడు 
నూనె అంశం చంద్రుడు 
దీపం వత్తి బుద్ధుని అంశం, 
వెలిగే దీపం నిప్పు కుజుని అంశం 
దీపం జ్వాలలో ఉండే పసుపు రంగు గురువు 
దీపం నీడ రాహువు  
దీపం నుంచి వెలువడే కిరణాలే శుక్రుడు 
దీపం వెలిగించడం వల్ల పొందే మోక్షమే కేతు 
దీపం కొండెక్కిన తర్వాత మాడిన నలుపు రంగె శనిగా పరిగణిస్తారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

పండుగలు చేసుకోవడం అంటే ఏమిటి?

09-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : చీటికిమాటికి చికాకుపడతారు...

తర్వాతి కథనం
Show comments