Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వాతి నక్షత్ర జాతకులు.. శుక్రవారం నృసింహ స్వామిని పూజిస్తే?

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (23:14 IST)
మంచి జరగాలంటే.. నరసింహ స్వామిని పూజించాల్సిందేనని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. భక్త ప్రహ్లాదునికి అండగా నిలిచిన.. ఆయన పలుకుకు పలికిన నృసింహ స్వామిని శనివారం పూట పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. నృసింహ స్వామికి ప్రీతికరమైన నక్షత్రం స్వాతి. అందుకే ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు నృసింహ స్వామిని, యోగ నరసింహుడిని పూజించి.. దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఇంకా నరసింహునిని పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవు. శత్రుభయం వుండదు. అనుకున్న కోరికలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కార్యాల్లో ఏర్పడే విఘ్నాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మంగళ హోరలో నరసింహ స్వామిని పూజించడం ద్వారా చేపట్టిన కార్యాల్లో విజయం వరిస్తుంది. 
 
మంగళవారం పూట ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల్లోపు లేదా శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల్లోపు నరసింహ స్వామిని పూజించడం ద్వారా శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. గృహంలో శుభం చేకూరుతుందని.. ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పండ్లు ఇస్తున్నట్లు నటిస్తూ చీర పిన్ తీసేవాడు: హెచ్‌డి ప్రజ్వాల్ రేవన్నపై బాధితురాలు ఫిర్యాదు

ఏపీ గురించి పూనమ్ కౌర్ కామెంట్స్.. వైరల్

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి సెక్యూరిటీ కల్పించాలి : హైకోర్టు

దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్‌ల్లో వేలాది మహిళల శృంగార వీడియోలు!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : 30న టీడీపీ - బీజేపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో!!

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

తర్వాతి కథనం
Show comments