Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వాతి నక్షత్ర జాతకులు.. శుక్రవారం నృసింహ స్వామిని పూజిస్తే?

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (23:14 IST)
మంచి జరగాలంటే.. నరసింహ స్వామిని పూజించాల్సిందేనని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. భక్త ప్రహ్లాదునికి అండగా నిలిచిన.. ఆయన పలుకుకు పలికిన నృసింహ స్వామిని శనివారం పూట పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. నృసింహ స్వామికి ప్రీతికరమైన నక్షత్రం స్వాతి. అందుకే ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు నృసింహ స్వామిని, యోగ నరసింహుడిని పూజించి.. దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఇంకా నరసింహునిని పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవు. శత్రుభయం వుండదు. అనుకున్న కోరికలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కార్యాల్లో ఏర్పడే విఘ్నాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మంగళ హోరలో నరసింహ స్వామిని పూజించడం ద్వారా చేపట్టిన కార్యాల్లో విజయం వరిస్తుంది. 
 
మంగళవారం పూట ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల్లోపు లేదా శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల్లోపు నరసింహ స్వామిని పూజించడం ద్వారా శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. గృహంలో శుభం చేకూరుతుందని.. ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

లేటెస్ట్

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

తర్వాతి కథనం
Show comments