ఇత్తడి ప్రమిదలతో ఇలా దీపం వెలిగిస్తే..?

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2022 (16:48 IST)
ఐశ్వర్యం కలగాలన్నా, అష్టైశ్వర్యాలు చేకూరాలన్నా కొబ్బరి చిప్పలో కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె, ఆవునెయ్యి సమపాళ్లలో పోసి, పసుపు రంగు వత్తులతో లేదా పసుపు రంగు నూలు వస్త్రంతో దీపాన్ని వెలిగించాలి.
 
శత్రువులు ఆటంకాలు కలిగిస్తూ వుంటే.. వారు చేస్తున్న అధిగమించాలంటే.. జమ్మి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేప నూనె, ఇప్పనూనె, ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. అలాగే అంతుపట్టి ఉపద్రవాలు ఏర్పడుతున్నప్పుడు శివాలయంలో ఉత్తరం వైపు, ఉత్తరం దిక్కుగా నువ్వుల నూనెతో 44 రోజుల పాటు దీపారాధన చేయాలి. 
 
అలాగే ఆకస్మిక ఆదాయం కోసం ఇష్టదైవానికి సంబంధించిన దేవాలయంలో ఇత్తడి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేప, ఇప్ప నూనెను సమపాళ్లలో కలిపి, ఐదు వత్తులు, ఐదు ముఖాలుగా వెలిగే విధంగా 44 రోజులు దీపం పెట్టాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

లేటెస్ట్

Weekly Horoscope: 30-11-2025 నుంచి 06-12-2025 వరకు మీ వార ఫలితాలు

శబరిమల ఆలయం నుండి బంగారం మాయం.. మాజీ తిరువాభరణం కమిషనర్‌ వద్ద విచారణ

29-11-2025 శనివారం ఫలితాలు - తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు...

భగవద్గీత ఇదిగో అనగానే ఆ అమ్మాయిలు ఏం చేసారో చూడండి (video)

Sabarimala: శబరిమల ట్రెక్కింగ్ మార్గాల్లో 65 పాములను పట్టేశారు.. భక్తుల కోసం వివిధ బృందాలు

తర్వాతి కథనం
Show comments