Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవుకు అవిసె ఆకు, పండ్లను ఎందుకు ఇవ్వాలో తెలుసా?

ఆవుకు అవిసె ఆకు, పండ్లను ఇవ్వడం ద్వారా మన పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఆవును పూజిస్తే.. సమస్త దేవతలను పూజించిన ఫలం దక్కుతుంది. కామధేనువును పూజించడం ద్వారా పూర్వీకులు చేసిన పాప

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (14:28 IST)
ఆవుకు అవిసె ఆకు, పండ్లను ఇవ్వడం ద్వారా మన పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఆవును పూజిస్తే.. సమస్త దేవతలను పూజించిన ఫలం దక్కుతుంది. కామధేనువును పూజించడం ద్వారా పూర్వీకులు చేసిన పాపాలు, శాపాలు తీరుతాయి. పితృదేవతల ఆశీర్వాదం దక్కుతుంది. కుటుంబీకుల మధ్య ఐక్యత చేకూరుతుంది. శుభకార్యాలు జరుగుతాయి.
 
ముందుగా తెలియక చేసిన పాపాలను తొలగించుకోవాలంటే కామధేనువును పూజించాలి. చోరీలు, అవినీతికి పాల్పడటంతో ఏర్పడే దోషాలుతొలగిపోవాలన్నా కామధేనువును పూజించాల్సిందే. చాలాకాలం పాటు పితృదేవతలకు తిథి, కర్మకార్యాలు చేయని ఇంటివారు కామధేనువును పూజించడం ద్వారా ఆ పాపం తొలగిపోతుంది. 
 
పితృదేవతలను పూజించని వారు, వారికి తిథికి అన్నం పెట్టని వారు పాపాత్ముల కిందకు వస్తారని.. అలాంటివారు అవిసె ఆకును ఆవును ఇవ్వడం ద్వారా ఆ పాపాన్ని పోగొట్టుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. గోశాల పక్కన లేకుంటే గోవు వుండే ప్రాంతంలో కూర్చుని మంత్ర జపం చేయడం, ధర్మకార్యాలు చేయడం ద్వారా పలు రెట్లు శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments