Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రదోష కాలంలో తులసి, కొబ్బరి నీళ్లు శివునికి ఇవ్వకూడదట!

సెల్వి
సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (12:16 IST)
శివపూజలో ప్రదోష కాలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. వ్యాస మహర్షి రచించిన శివ మహా పురాణం ప్రకారం సౌమ్య ప్రదోషం రోజు శివ పార్వతులను పూజించడం వల్ల మన మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. పరమేశ్వరుని పూజకు విశిష్టమైన ప్రదోష వ్రతం రోజున ఆది దంపతులైన శివపార్వతులను పూజిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. ఈ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి, శుచియై శివ పార్వతులని మల్లెలతో పూజించాలి. 
 
శక్తి ఉన్నవాళ్లు ఉపవాసం ఉంటే చాలా మంచిది. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో సంధ్యా దీపం వెలిగించి నమస్కరించుకోవాలి. శివాష్టకం పఠించాలి. 
 
సంధ్యాసమయంలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి, అభిషేకం, అర్చనలు జరిపించుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు వంటివి శివునికి సమర్పించాలి. ప్రదోష వ్రతం రోజు శివలింగానికి తులసి, కొబ్బరి నీళ్లు, కుంకుమ సమర్పించకూడదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మరణంలోనూ అయిదుగురికి ప్రాణం పోసిన డాక్టరమ్మ!! (Video)

సోదరి పెళ్లిలో నాట్యం చేస్తూనే గుండెపోటుతో కుప్పకూలిన యువతి (video)

మణిపూర్ ముఖ్యమంత్రి రాజీనామా.. రాష్ట్రపతి పాలన తప్పదా?

ఆడబిడ్డకి ఏ కష్టం వచ్చినా నిలబడతా అన్నావ్ కదా పవనన్నా... ఇపుడు ఎక్కడున్నావ్... (Video)

Andhra Pradesh: కాలువ గట్టుపై బోల్తా పడిన ట్రాక్టర్.. నలుగురు మహిళలు మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

07-02- 2025 శుక్రవారం రాశి ఫలాలు : ఎవరినీ అతిగా నమ్మవద్దు...

రికార్డ్ స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. వరుసగా 35 మాసాలు వంద కోట్ల మార్క్

Madhva Navami 2025: మధ్వ నవిమి రోజున నేతి దీపం వెలిగించి.. మధ్వాచార్యులను స్తుతిస్తే?

ధనిష్ఠ కార్తె.. కార్తీక వ్రతం, కుమార స్వామిని పూజిస్తే...?

06-02- 2025 గురువారం రాశి ఫలాలు : రుణ సమస్యల నుంచి విముక్తులవుతారు...

తర్వాతి కథనం
Show comments