Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసంలో శివునికి నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే?

Webdunia
ఆదివారం, 25 నవంబరు 2018 (16:37 IST)
కార్తీక మాసంలో శివునికి అభిషేకం చేయించిన వారికి ఐశ్వర్యాలు, వంశాభివృద్ధి చేకూరుతుంది. కార్తీకమాసం శివకేశవులకు ప్రీతికరం. ఈ మాసంలో తులసీ పూజ చేయడం.. తులసీ మాల ధరించడం, ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడం ద్వారా కోరిన కోరికలు నెరవేర్చుకోవచ్చు. అలాగే ఈ మాసంలో చేసే పూజలతో శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరుడు సంతృప్తి చెందుతారని విశ్వాసం. 
 
శ్రీ మహా విష్ణువు అలంకార ప్రియుడైతే.. శివుడు అభిషేక ప్రియుడనే విషయం తెలిసిందే. అలాంటి శివునికి ప్రీతికరమైన కార్తీక మాసంలో అభిషేకం చేస్తే విశేష ఫలితాలు వుంటాయని పండితులు అంటున్నారు. అందుకే పాలతో కార్తీక మాసంలో శివునికి అభిషేకం చేయించిన వారికి సకల శుభాలు చేకూరుతాయి. పెరుగుతో అభిషేకిస్తే.. ఆరోగ్యం, ఆయుష్షు చేకూరుతుంది. 
 
నెయ్యితో అభిషేకం చేయడం ద్వారా సంతానం, తేనెతో అభిషేకం చేయడం వలన తేజస్సు లభిస్తాయి. కొబ్బరినీళ్లతో అభిషేకం చేయడం ద్వారా సంపదలు చేకూరుతాయి. మామిడి రసంతో శివునికి అభిషేకం చేస్తే ధనధాన్యాలు సమకూరుతాయి. నేరేడు పండు రసంతో శివునికి అభిషేకం చేయిస్తే.. ఉద్యోగ ప్రాప్తి, విజయాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments