ఫాల్గుణ అమావాస్య 2024: తెల్లటి పూలు, నల్ల నువ్వులు సమర్పిస్తే?

సెల్వి
శనివారం, 9 మార్చి 2024 (21:04 IST)
ఫాల్గుణ అమావాస్య ఆదివారం (మార్చి10) రానుంది. ఈ రోజున చేసే దానధర్మాలు, మంత్ర పఠనం.. కోటి రెట్లు ఫలితాలను ఇస్తాయి. ఈ రోజూన పూర్వీకులకు అన్న ప్రసాదం సమర్పించాలి. ఈ రోజు పూర్వీకులను గౌరవించేందుకు అంకితం చేయబడింది. 
 
పితరులకు శ్రాద్ధం ఇవ్వడం మరిచిపోకూడదు. మౌన వ్రతం ఆచరిస్తారు. ఫాల్గుణ అమావాస్య రోజున గంగలో పవిత్ర స్నానం చేయడం శుభప్రదం. భగవద్గీత పఠనం, రామనమాలను పఠించడం శుభఫలితాలను ఇస్తుంది. గాయత్రీ మంత్రాన్ని పఠించాలి.  
 
ఫాల్గుణ అమావాస్య రోజున తెల్లటి పూలు, నల్ల నువ్వులనూ ఒక కుండ నీటిలో వేసి పూర్వీకులకు నైవేద్యంగా సమర్పించాలి. పూర్వీకులకు నీరు సమర్పించాలంటే అరచేతిలో నీరు తీసుకుని బొటనవేలు వైపు నుంచి నైవేద్యం పెట్టాలి. అరచేతిలో బొటన వేలు ఉన్న భాగాన్ని పితృతీర్థం అని పిలుస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు కర్నూలులో రూ. 13, 400 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నా: ప్రధాని మోడి

ఆస్తుల పంపకంలో జగన్‌కు షాకిచ్చిన అప్పీలేట్ ట్రైబ్యునల్

ISRO: 2040 నాటికి స్వదేశీ సిబ్బందితో చంద్రయాత్రకు రంగం సిద్ధం

చైనాను కట్టడి చేయాలంటే భారత్ సాయం కావాల్సిందే : అమెరికా

Raymond: రేమండ్ గ్రూప్ నుంచి పెట్టుబడులు.. 5,500 ప్రత్యక్ష ఉద్యోగాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

12-10-2025 శనివారం ఫలితాలు- తొందరపాటు నిర్ణయాలు తగవు

దీపావళి రోజున దీపం మంత్రం, మహాలక్ష్మి మంత్రం

12-10-2025 నుంచి 18-10-2025 వరకు ఫలితాలు-జాతక పొంతన...

Mysore Pak Recipe: దీపావళి వంటకాలు.. మైసూర్ పాక్ చేసేద్దాం

సమ్మక్క సారలమ్మ మహా జాతర.. హుండీలో డబ్బులు వేయాలంటే క్యూ ఆర్ కోడ్

తర్వాతి కథనం
Show comments