Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ నరసింహ స్వామి చిత్ర పటాన్ని ఇంట వుంచి పూజించవచ్చా?

సెల్వి
సోమవారం, 27 మే 2024 (12:51 IST)
శ్రీ మహావిష్ణువు అవతారం అయిన నరసింహావతారం ఈతిబాధలను తొలగిస్తుంది. రుణ బాధల నుంచి విముక్తి కలిగిస్తుంది. తన భక్తుడు ప్రహ్లాదుడిని కాపాడేందుకు అవతరించిన ఈ నరసింహ స్వామిని పూజించే వారికి సర్వశుభాలు చేకూరుతాయి. 
 
ఈ నరసింహ స్వామిని పూజించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. శనివారం పూట లేదా ప్రతిరోజూ నిష్ఠతో పూజించే వారికి ఈతిబాధలు వుండవు. ఇంకా నరసింహ స్వామి ఆలయానికి వెళ్లి.. నేతితో దీపం వెలిగిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
భక్త ప్రహ్లాదను తొడపై కూర్చుండబెట్టుకున్న నరసింహ స్వామి పటాన్ని ఇంట వుంచి పూజించే వారికి రుణబాధలు, శత్రు బాధలు వుండవు. అలాగే లక్ష్మీ నరసింహ స్వామిని ప్రతిమను లేదా పటాన్ని పూజించే వారికి సంపదలకు లోటుండదు. 
 
ప్రహ్లాదుడు, లక్ష్మీదేవితో కూడి నరసింహ స్వామి పటాన్ని ఇంట వుంచి పూజించడం శుభ ఫలితాలను ఇస్తుంది. నరసింహ స్వామికి తులసీ దళాలతో పూజించే వారికి సర్వ శుభాలు లభిస్తాయి. ఇంకా నరసింహ స్వామికి మందార పువ్వులను సమర్పించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసు పట్ల మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య దురుసు ప్రవర్తన: సీఎం చంద్రబాబు వార్నింగ్ (video)

పిఠాపురం పలావ్స్ అండ్ బిర్యానీస్, హైదరాబాదులో హోటళ్లు ప్రారంభం

దేశంలోకి ముందుగానే నైరుతి రుతుపవనాలు.. ఎక్కువ వర్షపాతం నమోదు

హత్రాస్‌ జిల్లాలో తొక్కిసలాట- 80కి చేరిన మృతుల సంఖ్య

రైతు ఆత్మహత్య.. సీరియస్‌గా తీసుకున్న సీఎం.. రూ.25లక్షలు డిమాండ్

అన్నీ చూడండి

లేటెస్ట్

30-06-2024 నుంచి 06-07-2024 వరకు ఫలితాలు- ఏ రాశికి చేతిలో ధనం నిలవదు

29-06-2024 శనివారం దినఫలాలు - ఆర్థికంగా ప్రగతి సాధిస్తారు....

అష్టమి రోజున కాలభైరవ పూజ.. రాహు-కేతు దోషాలు పరార్

వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయో తెలుసా?

28-06-2024 శుక్రవారం దినఫలాలు - స్త్రీలతో మితంగా సంభాషించటం క్షేమదాయకం...

తర్వాతి కథనం
Show comments