Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ నరసింహ స్వామి చిత్ర పటాన్ని ఇంట వుంచి పూజించవచ్చా?

సెల్వి
సోమవారం, 27 మే 2024 (12:51 IST)
శ్రీ మహావిష్ణువు అవతారం అయిన నరసింహావతారం ఈతిబాధలను తొలగిస్తుంది. రుణ బాధల నుంచి విముక్తి కలిగిస్తుంది. తన భక్తుడు ప్రహ్లాదుడిని కాపాడేందుకు అవతరించిన ఈ నరసింహ స్వామిని పూజించే వారికి సర్వశుభాలు చేకూరుతాయి. 
 
ఈ నరసింహ స్వామిని పూజించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. శనివారం పూట లేదా ప్రతిరోజూ నిష్ఠతో పూజించే వారికి ఈతిబాధలు వుండవు. ఇంకా నరసింహ స్వామి ఆలయానికి వెళ్లి.. నేతితో దీపం వెలిగిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
భక్త ప్రహ్లాదను తొడపై కూర్చుండబెట్టుకున్న నరసింహ స్వామి పటాన్ని ఇంట వుంచి పూజించే వారికి రుణబాధలు, శత్రు బాధలు వుండవు. అలాగే లక్ష్మీ నరసింహ స్వామిని ప్రతిమను లేదా పటాన్ని పూజించే వారికి సంపదలకు లోటుండదు. 
 
ప్రహ్లాదుడు, లక్ష్మీదేవితో కూడి నరసింహ స్వామి పటాన్ని ఇంట వుంచి పూజించడం శుభ ఫలితాలను ఇస్తుంది. నరసింహ స్వామికి తులసీ దళాలతో పూజించే వారికి సర్వ శుభాలు లభిస్తాయి. ఇంకా నరసింహ స్వామికి మందార పువ్వులను సమర్పించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

అన్నీ చూడండి

లేటెస్ట్

శరవణభవ నామ జపం చేస్తే చాలు, అంతరార్థం తెలుసా?

తన మనవడికి భగవద్గీత నేర్పిస్తున్న రజాకార్ నిర్మాత

Bonalu: జూన్ 26 నుండి గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభం

28-05-2025 బుధవారం దినఫలితాలు - ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు...

Goddess Lakshmi: శ్రీ లక్ష్మీదేవికి ప్రీతికరమైన రాశులు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments